ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా బండారి లక్ష్మారెడ్డి విజయం సాధించడంతో సంబురాలు అంబరాన్నంటాయి. బండారి లక్ష్మారెడ్డి 49,030 వేల ఓట్ల ఆధిక్యతతో కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందారు.
కర్ణాటకలో 45 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్లో ఉన్నారని జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామి సంచలన ప్రకటన చేశా రు. ఇంటెలిజెన్స్ నివేదికను పేర్కొంటూ బుధవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్ (Sharad Pawar) స్థాపించిన ఎన్సీపీపై (NCP) ఆధిపత్య పోరు కొనసాగుతున్నది. పార్టీ సీనియర్ నేత అజిత్ పవార్ (Ajit Pawar) నేతృత్వంలో పార్టీ చీలిన విషయం తెలిసిందే.
ఆడబిడ్డల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్న రాష్ట్ర సర్కారు, ఆమె ఆరోగ్యానికి అభయమిస్తున్నది. ‘మహిళల ఆరోగ్యం.. ఇంటికి సౌభాగ్యం’ నినాదంతో ప్రభుత్వ దవాఖానల్లో ఆరోగ్య మహిళా కేంద్రాలను ప్రారంభిస్తున్నది.
MLC Kavitha | ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలపై పలువురు ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ సీన�
Maharashtra | మహారాష్ట్ర (Maharashtra)లో అరుదైన సంఘటన తెరపైకి వచ్చింది. ఆ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభం నేపథ్యంలో 51 ఏళ్ల తర్వాత ప్రభుత్వానికి 200 మందికిపైగా ఎమ్మెల్యేల మద్దతు లభించింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్ట�
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈ నెల 26, 27 తేదీల్లో మహారాష్ట్రలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి సాయంత్రానికి సోలాపూర్ చేరుకుంటారు. ఆయన వెంట మంత్రులు, ఎమ్మెల్యేల�
దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అమరుల సంస్మరణ దినం గురువారం నిర్వహించారు. అన్ని జిల్లాల్లో అమరవీరుల స్థూపాల వద్ద ఎమ్మెల్యేలు, మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమం కన్నుల పండగగా ముగిసింది. గ్రేటర్ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. నలుమూలల నుంచి భారీ ఎత్తున బైక్ ర్యాలీలతో తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం గ్రేటర్వ్యాప్తంగా తెలంగాణ హరితోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ‘తెలంగాణకు హరితహారం’ 9వ విడత ప్రారంభం ఒకవైపు.. దశాబ్ది స్ఫూర్తిగా జీహెచ్ఎంసీ అర్బ
ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు మిషన్ భగీరథకు శ్రీకారం చుట్టి కోట్లాది రూపాయలతో లక్షన్నర కిలోమీటర్ల దూరం పైపులైన్లు వేసి ఇంటింటికీ తాగునీరందిస్తున్న అపరభగీరథుడు సీఎం కేసీఆర్.’ అని రాష్ట్ర మహిళా �
రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలు సంబురంగా సాగుతున్నాయి. శుక్రవారం ఉమ్మడి జిల్లాలో నిర్వహించిన పట్టణ ప్రగతి పండుగలా సాగింది. పలు చోట్ల ట్రాక్టర్లతో ర్యాలీలు తీశారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా పట్టణ ప్రగతి దినోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మున్సిపల్ వ�
రాష్ట్రంలో ఇప్పటికే తొలి విడత గొర్రెల పంపిణీ పూర్తి కాగా, శుక్రవారం నుంచి రెండో విడత మొదలు కానున్నది. అర్హులైన గొల్ల కురుమల జాబితాను పశు సంవర్ధకశాఖ ఇప్పటికే సిద్ధం చేసింది.