revolt in Karnataka Congress | కర్ణాటక కాంగ్రెస్లో తిరుగుబాటు సంకేతాలు కనిపిస్తున్నాయి. లోక్సభ టికెట్ల కేటాయింపుపై కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని కుటుంబాల వారికి టికెట్లు కేటాయించడంప
ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డ ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ స్పీకర్ జారీ చేసిన ఆదేశాలపై స్టే విధించడానికి సోమవారం సుప
YCP candidates | ఏపీలో అధికార వైసీపీ అభ్యర్థుల (YCP candidates) జాబితాను వెల్లడించింది. శనివారం ఇడుపులపాయ వైఎస్సార్ సమాధి వద్ద వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీ జాబితాను ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై (MLCs) వేటుపడింది. ఎమ్మెల్సీలు వంశీ కృష్ణయాదవ్, మాజీ మంత్రి సీ.రామచంద్రయ్యలపై అనర్హత వేటు వేస్తున్నట్లు శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు.
Himachal crisis | హిమాచల్ ప్రదేశ్లోని అధికార కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం కొనసాగుతున్నది. (Himachal crisis) కాంగ్రెస్ రెబల్స్ ఎమ్మెల్యేలతో సహా 11 మంది శాసనసభ్యులు బీజేపీ పాలిత ఉత్తరాఖండ్కు చేరుకున్నారు.
Arunachal MLAs Join BJP | అరుణాచల్ ప్రదేశ్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారారు. కాంగ్రెస్, నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ)కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు.
అంబేద్కర్ అభయహస్తం (దళితబంధు) పథకానికి బడ్జెట్లో నిధులు ఎందుకు కేటాయించలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బడ్జెట్లో ఈ పథకాన్ని కనీసం ప్రస్తావించకపోవడం దారుణమని మ�
Budget | రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఎమ్మెల్యేలు భిన్నభిప్రాయాలు వ్యక్తం చేశారు. శనివారం అసెంబ్లీలో 2014 తెలంగాణ బడ్జెట్ను మంత్రి భట్టీ విక్రమార్క ప్రవేశపెట్టారు.