Illegal land allotment: కర్నాటక ముడా స్కామ్లో కొత్త విషయాలు తెలిశాయి. దర్యాప్తు రిపోర్టు ప్రకారం అక్కడ స్థలాన్ని ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలకు కేటాయించినట్లు తెలిసింది. వారితో పాటు మరో 326 మంది అధికారులు కూడా భూ
కాంగ్రెస్ ఆధిపత్యం అప్రతిహతంగా కొనసాగుతున్న కాలంలో 1980 దశకం ఆరంభంలో ఓ కుదుపు వచ్చింది. ‘రాష్ట్రంలో ఈ రాయలసీమ రెడ్ల పాలన ఎన్నాళ్లు?’ అనే ఆలోచన సీమాంధ్ర కమ్మవారికి కలిగింది.
YCP MP Vijayasai Reddy | విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటుపరం చేయాలనే కేంద్రం నిర్ణయానికి నిరసనగా ప్రస్తుత వైజాగ్ పార్లమెంటు సభ్యుడు భరత్ మతుకుమల్లి , స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వెంటనే రాజీనామా చే�
ప్రజల సమస్యలు గాలికి వదిలి.. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కాంగ్రెస్ పార్టీకి న్యాయస్థానంలో, ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు హెచ్చరించారు.
Himachal Assembly | ఫిరాయించిన ఎమ్మెల్యేలకు ఇకపై పెన్షన్ నిలిపివేయనున్నారు. దీనికి సంబంధించిన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించారు. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మేరకు కొత్త బిల్లు ప్రవేశపెట�
మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గంలో ‘సొమ్మొకరిది.. సోకొకరిది..’ అన్న చందంగా ఉంది. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో నిధులు మంజూరై పూర్తయిన పనులకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూర్ ఎమ్మెల్యే గడ్�
అసెంబ్లీలో బీజేపీ (BJP) ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన సమావేశమయ్యారు. బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు.
పార్టీ ఫిరాయింపులకు శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. ఫిరాయింపుల నిరోధక చట్టం మరింత కఠినతరం చేస్తామన్న కాంగ్రెస్ దాన్ని గాలికి వదిల
బీఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై పార్టీ అధినేత కేసీఆర్ దృష్టిసారించారు. క్షేత్రస్థాయిలో పార్టీకి ఉన్న బలమైన పునాదులను మరింత పటిష్టం చేసే దిశగా కసరత్తు ప్రారంభించారు.
ఇద్దరు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం విషయంలో బెంగాల్ స్పీకర్ తన పంతాన్ని నెగ్గించుకున్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో గెల్చిన అధికార టీఎంసీ ఎమ్మెల్యేలతో అసెంబ్లీ స్పీకర్ బిమన్ బెనర్జీ శుక్రవారం ప్ర�
KTR | ప్రచారంలో నీతులు చెప్పి ఇప్పుడు నీతిమాలిన పనులు చేస్తున్నారని సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.