సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఆయన స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, లాస్యనందిత.
ఎర్రవెల్లిలోని తన స్వగృహంలో బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సోమవారం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో కేసీఆర్తో ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, శంభీపూర్ రాజు, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఉన్నారు.
కేసీఆర్తో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్.
కేసీఆర్తో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు రావుల శ్రీధర్ రెడ్డి.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్సీ కవితతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత, సోదరి నివేదిత.