రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కావాల్సినంత టైం ఇచ్చామని, ఇక ఉపేక్షించేది లేదని, ఉతుకుడేనని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడు నెలల పాలనతో ప్రజలు సంతృప్త�
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అవినీతిని అసెంబ్లీ సాక్షిగా బయటపెడతామని, నిండు సభలోనే కాంగ్రెస్ కుంభకోణాల బండారాన్ని బట్టబయలు చేస్తామని మాజీ మంత్రి హరీశ్రావు తేల్చిచెప్పారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు కే చంద్రశేఖర్రావును ఆహ్వానించినట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రొటోకాల్ సలహాదారు హర్కర వేణుగోపాల్ చెప్పారు.
కవిత బెయిల్పై ఢిల్లీ హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేరును ఈడీ ప్రస్తావించిందంటూ జరుగుతున్న ప్రచారాన్ని కవిత తరఫు న్యాయవాది మోహిత్రావు ఖండించారు.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు కార్యాచరణ ప్రకటించింది. మూడు రోజులపాటు తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాలను వైభవంగా జరుపనున్నట్టు వెల్లడించింది.
దశాబ్దం కిందట కుడి, ఎడమల దగా తప్ప ధైర్యం కలిగించే, దారిచూపించే విధానాలు ఎక్కడివి?. ఉపాధి ఎండమావై, కడుపులు ఖాళీ కుండలై, ముప్ఫై ఏండ్లు నిండకముందే నుదిటి మీద ముడతలు వచ్చి, వంగి నడిచే దుస్థితికి నవతరం నెట్టివేయ
అరవై ఏండ్ల విధ్వంసాన్ని పదేండ్లలోనే రూపుమాపి, తెలంగాణ వ్యవసాయ రంగాన్ని దేశానికి రోల్మాడల్గా తీర్చిదిద్దింది కేసీఆర్ సర్కారు. స్వయంగా కేసీఆరే రైతు కావటంతో రైతుల సంక్షేమమే అజెండాగా అనేక సంక్షేమ పథకా�
దేశంలోని సాగుభూముల్లో ఏండ్లుగా పెరుగుతున్న భారీ వృక్షాలు పెద్దయెత్తున నరికివేతకు గురవుతున్నాయి. గడిచిన మూడేండ్లలోనే 50 లక్షల వృక్షాలు అంతర్ధానమైనట్టు ఓ అధ్యయనం వెల్లడించింది.
కేసీఆర్ ఇజ్ ది హిస్టరీ ఆఫ్ తెలంగాణ. కేసీఆర్ ఇజ్ డెఫినెట్లీ తుడిచివేయలేని ఎమోషన్ తెలంగాణకు. కేసీఆర్కు తెలంగాణకు ఉన్న బంధం అది. (తెలంగాణకు) ఎక్కడా, ఎటువంటి దిక్కూ దివాణం లేనప్పుడు.. నా పదవులు, నా రాజకీ�
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా కేఆర్ సురేశ్రెడ్డిని నియమించనున్నట్టు అధ్యక్షుడు కేసీఆర్ తెలిపారు. ఒకటి రెండు రోజుల్లో రాజ్యసభ చైర్మన్కు లేఖ రాయనున్నట్టు ఆయన వెల్లడించారు.
వేటగాళ్ల వాగ్దానాలు, వంచకుల వలలు ఎప్పటిలాగే ఈ పార్లమెంట్ ఎన్నికల్లోనూ వంచితుల చుట్టూ మోహరించాయి. సుదీర్ఘ ప్రజాస్వామ్య చరిత్రలో వివక్షను దేశం నలుమూలలా వనంలా పెంచి పోషించిన రెండు జాతీయ పార్టీల అగ్రనేతల
లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీనే అత్యధిక సీట్లు కైవసం చేసుకోబోతున్నదని ఆ పార్టీ గ్లోబల్ ఎన్నారై సెల్ సమన్వయకర్త మహేశ్ బిగాల ధీమా వ్యక్తంచేశారు.
‘ప్రభుత్వం మెడలు వంచైనా సరే రైతులకు రైతుబంధు ఇప్పిస్తా’ అంటూ బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు చెప్పిన మాటలు వాస్తవమయ్యాయి. ఎప్పుడో డిసెంబర్, జనవరి నెలల్లో రైతుల ఖాతాల్లో జమ కావాల్సిన రైతుబంధు నిధ�