‘ఎర్రటి ఎండల్లో గులాబీ పరిమళం.. తెలంగాణ అంతటా కేసీఆర్ ప్రభంజనం’ అన్నట్టుగా సాగుతున్నది రాష్ట్రంలో కేసీఆర్ బస్సుయాత్ర. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గతనెల 24 చేపట్టిన బస్సుయాత్ర ప్రభావం రాష్ట్రమంతా కన�
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సోమవారం తన గురువు జైశెట్టి రమణయ్య సార్ను కలిశారు. జగిత్యాలలోని ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు.
తులం బంగారం వద్దు.. ఏమొద్దు.. కల్యాణలక్ష్మి కింద కేసీఆర్ ఇచ్చినట్టే లక్షా నూట పదహారు రూపాయలు ఇవ్వండి చాలు.. అని జనగామ జిల్లా కేంద్రానికి చెందిన ఓ నిరుపేద మహిళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేడుకొంటున్నది.
‘పార్టీ కోసం అంకితభావంతో పని చేస్తూ ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును సోషల్ మీడియాలో ఎండగట్టినవ్.. ఇదే స్ఫూర్తితో రెట్టింపు ఉత్సాహంతో పని చెయ్యి.. పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుంది’ అని
‘బీఆర్ఎస్కు 10 నుంచి 12 సీట్లు ఇవ్వం డి. మళ్లీ ఆరు నెలల్లోనే రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ శాసించే పరిస్థితి వస్తుంది’ అని ప్రజలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కోరారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్రావు బస్సుయాత్ర శుక్రవారం నుంచి తిరిగి కొనసాగనున్నది. కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారం చేయకుండా ఎన్నికల సంఘం 48 గంటల విధించిన నిషేధం శుక్రవారం రాత్రి 8 గంటలకు ముగి�
పార్లమెంట్ సంగ్రామానికి కలిసొచ్చిన కరీంనగర్ గడ్డ నుంచే సమరశంఖం పూరించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మరోసారి పోరుబాట పట్టారు. గులాబీ అభ్యర్థులను విజయతీరాల వైపు నడిపించే లక్ష్యంతో ఈ నెల 24వ తేదీ నుంచి బ�
రైతుబంధు.. ఈ పేరు వింటే వెంటనే కేసీఆర్ గుర్తొస్తారు. పెట్టుబడి సాయం కింద రైతులకు అందించే సాయం ఐక్యరాజ్యసమితి ప్రశంసలు సైతం అందుకుంది. సమయం రాగానే టంచన్గా రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యేవి. వాటిని పెట్టుబ�
యాదవులు మాటిస్తే వెనకిపోరని ఖమ్మం ఎంపీ, ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి స్పష్టం చేశారు. బీసీ కులాలన్నీ ఏకమై మోసాల కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 28న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వరంగల్లో పర్యటించనున్నారు. బీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు బుధవారం హనుమకొండలోని అంబేదర్ జంక్షన్, పెట్రోల్ పంప�
రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన బస్సుయాత్రకు బుధవారం తెలంగాణ భవన్ నుంచి గులాబీ దళపతి కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా భవన్లో ఆయనకు మహిళలు బొట్టుపెట్టి.. మంగళహారతులిచ్చారు. జై తెలంగాణ..