ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రాంతం గోసపడ్డది, కంట కన్నీరు పెట్టింది. అందుకే గోరటి వెంకన్న ‘పల్లే కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల.. నా తల్లి బందీ అయిపోతుందో కనిపించని కుట్రల..’ అంటూ పాట రాశారు.
కేసీఆర్కు యుద్ధం కొత్త కాదు. తెలంగాణ వస్తదా.. రానిస్తరా అనే సందేహాలను పటాపంచలు చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిన యోధుడు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే తెలంగాణ కోసం ఆయన ఎక్కని కొండ లేదు, మొక్కని బండ లేదు. వ్య
ఉద్యమాల పురిటి గడ్డ మెతుకుసీమ మరోసారి తన బిడ్డ కేసీఆర్ వెంటే ఉన్నానని చాటిచెప్పింది. లోక్సభ ఎన్నికల ప్రచారానికి వచ్చిన గులాబీ దళపతి కేసీఆర్కు సుల్తాన్పూర్ వేదికగా అపూర్వ స్వాగతం లభించింది.
సిరిసిల్లలో ఈ నెల 5న జరిగిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారంటూ ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జీ నిరంజన్ చేసిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం
సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం సుల్తాన్పూర్ గ్రామ శివారులో నిర్వహించిన కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆధ్వర్యంలో కళాకారులు ఆడిపాడారు.
బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు ఉమ్మడి మెదక్ జిల్లాలో మంగళవారం భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సుల్తాన్పూర్లో నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభకు లక్షమందికిపైగా ప్రజలు హాజరవుతారన్న అంచనాతో
చేనేత రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడుతున్నాయి. దేశంలోని నేత కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో ఏండ్ల నుంచి కొనసాగుతున్న పథకాలను రద్దు చేయగా.. ఉద్యమ నేత కేసీఆర్ నేత
హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి వస్తున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై, మాజీ సీఎం కేసీఆర్
కార్యకర్తలు, నాయకులు సైనికుల వలే పనిచేసి బీఆర్ఎస్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మాజీ మంత్రి, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం వేమమనపల్లి మండల కేంద్రంలో నిర�
చేవెళ్ల గడ్డ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు జై కొట్టింది. ఈ ప్రాంతం గులాబీకి అడ్డా అంటూ ప్రజానీకం చాటిచెప్పింది. చేవెళ్ల వేదికగా ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా.. కదం తొక్కిన ప్రజలు ప్రభుత్వ పాలనను ఎండగట్