తాము రైతుబంధు కోసం జమ చేసి ఉంచిన రూ.7,000 కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం తమ కాంట్రాక్టర్లు, తాబేదార్లకు ఇచ్చారని బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్రావు విమర్శించారు. రైతుబంధు సాయం ఇవ్వకపోవడంతో రైతులు చక్ర
గోదావరిలో 20 వేల క్యూసెక్కుల వరద దాటినంక కన్నెపల్లి పంపుహౌజ్ ద్వారా నీళ్లు ఎత్తకుంటే తానే 50 వేలమంది రైతులతో వెళ్లి మోటార్లు నడిపిస్తానని బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు హెచ్చరించారు.
ఆరు గ్యారెంటీల పేరుతో రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. నాలుగు నెలల్లోనే రాష్ర్టాన్ని ఆగం చేశారని దుయ్యబట్టారు.
‘సార్.. కాంగ్రెస్ తెచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో మా బతుకులు రోడ్డున పడ్డయ్. నాలుగు నెలల్లోనే 40 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నరు. మా గురించి కూడా పోరాడండి’ అని ఆటో డ్రైవర్లు బీఆర్ఎస్ అధ�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, రైతుబాంధవుడు కేసీఆర్ ఆది నుంచీ రైతులకు అండగా నిలుస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో దండుగన్న వ్యవసాయాన్ని స్వరాష్ట్రంలో పండుగలా మార్చారు.
అధికారంలో ఉన్నప్పుడు రైతులకు అండగా నిలిచి వ్యవసాయాన్ని పండుగలా మార్చిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. అధికారంలో లేకున్నా వారికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. కాంగ్రెస్ వంద రోజుల పాలనలో రైతులు సాగునీటి
పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోరాట విధానాన్ని కమలం పార్టీ కాపీ కొడుతున్నది. రాష్ట్రంలో అసమర్థ సాగునీటి నిర్వహణ వల్ల జరుగుతున్న పంటనష్టంపై కేసీఆర్ సమరశంఖం పూరించ�
BRS Party | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార వ్యూహంపై దృష్టి కేంద్రీకరించారు. పార్టీ తరఫున బరిలో నిలిచే ఎంపీ అభ్యర్థుల ఎంపిక, పార్లమెంట్, అసెంబ్లీ నియోజకర్గాలవారీగా సమీక్షలు, సన్నాహక సమా
తెలంగాణ ప్రజలు కండ్లు మూసుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఎందుకంటే, రాష్ట్రంలో అవకాశవాద రాజకీయం బట్టలు విప్పి తిరుగుతున్నది. పాము తన కుబుసాన్ని వదిలించుకున్నంత సులువుగా వృద్ధ రాజకీయ నాయకులు కండువాలు మారుస
ప్రస్తుత వ్యాపార రాజకీయ ఎడారిలో ఇసుక కొండల వంటి రాజకీయ నేతలను కాకుండా, ఒయాసిస్ లాంటి మానవీయ నేతలను గుర్తించి కాపాడుకోవడమే ప్రజలకు శ్రీరామరక్ష. అరుదుగానైనా మానవీయ నేతలు ఉన్నారు. నాడు కాంగ్రెస్ కార్పొర�
‘అన్ని పంటలకు బోనస్ ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది.. ఈ మేరకు యాసంగి ధాన్యానికి రూ.500 బోనస్ కచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే.. లేదంటే వెంటాడుతాం.. ఈ విషయంలో కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల�
ఉద్యమ నేత కేసీఆర్ నేతృత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ఎన్నో అద్భుత నిర్మాణాలు చేపట్టింది. రాష్ర్టానికే కాకుండా యావత్తు దేశానికే గర్వకారణంగా నిలిచిన ఆ నిర్మాణాలపై ఇప్పటికే పలు జాతీయ, అంతర్జ