ఎన్నికల్లోనైనా, పార్టీ నిర్మాణంలోనైనా సామాజిక సమతూకం పాటించేది బీఆర్ఎస్ పార్టీయేనని మరోసారి నిరూపితమైంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రకటించిన 16 స్థానాల్లో కేసీఆర్ అన్ని వర్గాలకు అవకాశం
బీఆర్ఎస్ పార్టీ నుంచి జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా బీసీ నేత గాలి అనిల్కుమార్ ఖరారయ్యారు. పార్టీ అధినేత కేసీఆర్ బుధవారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ము�
కరీంనగర్ మరోసారి కదనశంఖం పూరించింది. ఎస్సారార్ కాలేజీ మైదానం బీఆర్ఎస్ పార్టీకి పునరుత్తేజాన్ని ఇచ్చింది. జై తెలంగాణ అంటూ పిడికిళ్లు మళ్లీ లేచాయి. గులాబీ దళపతి కేసీఆర్ తిరిగి ఉద్యమ సూరీడయ్యారు.
ఉద్యమ కాలం నుంచి కలిసొచ్చిన కరీంగనర్ గడ్డపై నుంచి బీఆర్ఎస్ కదనభేరి మోగించింది. రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు శంఖారావం పూరించింది. ఎస్సారార్ కళాశాల మైదానం వేదికగా మంగళవారం సాయంత్రం నిర్వహించిన బహిర�
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జలసవ్వడులు చూసిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కరువుఛాయలు కనిపిస్తున్నాయి. ప్రాజెక్టుల నీళ్లొస్తే యాసంగిలో సిరులు పండిస్తామనుకున్న రైతులకు ఇప్పుడు పెట్టుబడులు కూడా మీద�
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ను వ్యతిరేకించిన కాంగ్రెస్, నేడు పాలకపక్షంలోకి వచ్చాక ప్రభుత్వ ఖజానాను నింపుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు.
కాంగ్రెస్ గురించి బాగా తెలిసినవాళ్లు కూడా కేసీఆర్ మాటలు నిజం కావటానికి దాదాపు రెండేండ్లు పట్టొచ్చని భావించారు. కానీ, వాళ్ల అంచనాలను తలకిందులు చేస్తూ వంద రోజుల్లోనే భవిష్యత్తు తెలంగాణ ఎలా ఉండబోతుందో �
మూసీ సుందరీకరణ... కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మొదలైన ఈ బృహత్తర ప్రాజెక్టును రేవంత్ సర్కారు శరవేగంగా ముందుకు తీసుకుపోతున్నది. ఇందులో అత్యంత ప్రధానమైన మూసీ పరివాహక హద్దులను నిర్ధారించడంలో ఎంఆర్డీసీఎల్ (మ�
గ్రామాల్లో సాగునీటి కటకట మొదలైంది. రైతుల ఆదరువు.. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం పెద్దాపూర్ పెద్ద చెరువు అడుగంటిపోతుండగా, మూడు గ్రామాల్లో వెయ్యి ఎకరాల ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిపోతున్నది
‘మతకల్లోలాల నుంచి తెలంగాణను, హైదరాబాద్ను గత ప్రభుత్వాలు బయటపడేశాయి. ఈ రోజు గొప్ప స్థాయిలో మన హైదరాబాద్ నగరాన్ని నిలిపాయి. చంద్రబాబునాయుడు, రాజశేఖర్రెడ్డి, కేసీఆర్ వంటి వారి రాజకీయాలు ఎలా ఉన్నా.. హైదర�