KCR | సీఎం రేవంత్కు ప్రాజెక్టులపై అవగాహన లేదు. వాటిని కేఆర్ఎంబీకి అప్పగిస్తే జరిగే నష్టం కూడా వారికి తెల్వదు. ప్రాజెక్టులపై కేంద్రానికి పెత్తనం ఇస్తే మనం అడుక్కు తినాల్సి వస్తుంది. అందుకే మేం ఏనాడూ ప్రాజ�
గడిచిన తొమ్మిదిన్నరేండ్లు సస్యశ్యామల తెలంగాణ కోసం ఉద్యమ నేత కేసీఆర్ నాయకత్వంలో భగీరథ ప్రయత్నం జరిగింది. తెలంగాణలోని సాగునీటి రంగంతో పాటు సకల రంగాలపై పట్టున్న కేసీఆర్.. జల జగడాలను తనదైన పద్ధతిలో పరిష్�
జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలతో తెలంగాణ భవన్ మార్మోగిపోయింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారిగా రాగా, తెలంగాణ భవన్లో ఉద్యమ జోష్ కనిపించింది.
కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ నెల 13న నల్లగొండ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్టు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రకట�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ దళం భగ్గుమన్నది. ఉద్యమనేతను కించపరిస్తే సహించబోమంటూ కదంతొక్కింది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు �
తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బోయినపల్లి వినోద్కుమార్ తీవ్రంగా ఖండించారు. రేవంత్రెడ్డిని నోరు అదుపులో పెట్టుకోవాలన�
కృష్ణా జలాలపై తెలంగాణ హకులను కాపాడుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వ అనాలోచిత వైఖరిని నిరసిద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
ఇండస్ట్రియల్ కారిడార్లకు బడ్జెట్లో నిధులు కేటాయిస్తే తెలంగాణకు మరిన్ని పరిశ్రమలు వచ్చే ఆస్కారం ఉండగా, తాజా పరిణామాలతో వీటి కోసం మరికొంతకాలం వేచిచూడక తప్పని పరిస్థితి ఏర్పడింది.
నారాయణపూర్ రిజర్వాయర్ పరిస్థితిపై బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు ఆరా తీశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన కథనాన్ని చదివిన కేసీఆర్ కరీంనగర్ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి సమస్య
తెలంగాణ రాకముందు ఎట్లుండె మన పల్లెలు అంటే.. నెర్రెలిచ్చిన నేలలు. పాడుబడ్డ బావులు.. ఒట్టిపోయిన చెరువులు కనిపిస్తుండే. మళ్లీ అలాంటి పరిస్థితులే ఇప్పుడూ దాపురిస్తున్నాయి.