తెలంగాణకు మరో శాశ్వతకీర్తి లభించబోతున్నది. అయోధ్య రామయ్య ఆలయానికి ద్వారాలు, తలుపులు అందించే మహద్భాగ్యం హైదరాబాద్కు దక్కింది. బంగారు పూతతో 18 ప్రధాన ద్వారాలు, 100 తలుపులు అయోధ్య కోసం సర్వాంగసుందరంగా, శరవేగ�
అడవుల్లో తప్ప ఇంతటి జీవవైవిధ్యం బయ ట ఎక్కడా కనిపించదు. కానీ, హైదరాబాద్లోనూ ఇవన్నీ కలగలిసి ఉన్న కేంద్రం ఒకటి ఉన్నదని తెలిస్తే మాత్రం ఆశ్చర్యం అనిపించకమానదు.
మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం మైలారం ఒకప్పుడు బాల్య వివాహాలతో ఇబ్బందిపడ్డ ఊరే. ఏ వాడకు పోయినా 14-17 ఏండ్ల వయసులో పెండ్లి చేసుకున్నవాళ్లే కనిపించేవారు.
అదొక మారుమూల గ్రామం. అక్కడ ఒక పోలియో బాధితుడు. ఆయన భార్య కూడా పుట్టు మూగ. తల్లిదండ్రులు వృద్ధులు. వారికి ఏ ఆధారమూ లేదు. అలాంటి సమయంలో వారికి అండగా నిలిచింది కేసీఆర్ ప్రభుత్వం.
శిలాజ ఇంధన వినియోగాన్ని పూర్తిగా తగ్గించి ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ఉపయోగించుకునేందుకు ప్రపంచ దేశాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ జాబితాలో భారత్ కూడా ముందు వరుసలోనే ఉన్నది.
ఒకవైపు నిధుల సమీకరణ.. మరోవైపు అభివృద్ధికి బాటలు వేస్తూ కేసీఆర్ ప్రభుత్వం దేశంలోనే హైదరాబాద్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దింది. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా మార్చే చర్యల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా మౌ
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తాగునీటి కోసం తెలంగాణ ప్రజలు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శివారు మున్సిపాలిటీలకు 15 రోజులకోసారి కూడా మం�
రానున్న మార్చి 31 తరువాత రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల విరమణలు పునఃప్రారంభం కానున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయసును 61 ఏండ్లకు పెంచిన తరువాత తొలి బ్యాచ్ రిటైర్మెంట్లు 2024 మార్చి 31 నుంచి ప్రారంభం �
తెలంగాణకు పదేండ్లపాటు ముఖ్యమంత్రిగా సేవలందించిన కేసీఆర్కు 4+4 భద్రతను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో అధికారికంగా ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది.
బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ యశోద దవాఖాన నుంచి డిశ్చార్జి అయ్యారు. ఈ నెల 7న ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ప్రమాదవశాత్తు జారిపడటంతో కేసీఆర్ ఎడమ తుంటి భాగంలో ఫ్రాక్చర్ అయిన విషయం తె�
మహేశ్వరం నియోజకవర్గం ప్రజలు అభివృద్ధికి పట్టంకట్టారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడలో ఉన్న ఎస్వైఆర్ గార్డెన్లో ని
KCR | త్వరగా కోలుకొని ప్రజల ముందుకు వస్తానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు. అప్పటిదాకా సంయమనం పాటించి తనను చూసేందుకు ఎవరూ దవాఖానకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆయనను ప్రత్యక్షంగా చూసి వెళ్లాలని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, అభిమానులు, పార్టీ శ్రేణు లు సోమాజిగూడ యశోద దవాఖానకు పోటెత్తారు. అభిమాన నేత కేసీఆర