శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు వంటి ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించినపుడు అధికారులు గౌరవప్రదంగా ప్రవర్తించాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
బస్సు ప్రమాద ఘటనపై మంత్రులు, ఎమ్మెల్యేలకు నిరసన సెగ తగిలింది. హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ బస్సు ప్రమాదం జరిగిందని ఆగ్రహం పెల్లుబికింది.
పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత అంశంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ శుక్రవారం(24వ తేదీ)నుంచి చివరి దశ విచారణ చేపట్టనున్నారు. ఈనెల 24న ఉదయం 11 గంటల నుంచి క్రాస్ ఎగ్జామినేషన�
రేవంత్ సర్కార్కు మద్యం అమ్మకాలపై ఉన్న శ్రద్ధ పేదలకు అందించే వైద్యసేవలపై లేదని నగరంలో బస్తీ దవాఖానలకు సుస్తీ చేసిందని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. మంగళవారం శేరిలింగంపల్లి నియోజ
సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పార్టీ ఫిరాయించిన (Party Defection) ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Speaker Prasad Kumar) నోటీసులు జారీ చేశారు. బీఆర్ఎస్లో గెలించి కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల్లో ఐదుగురి
Akhilesh Yadav | ఉత్తరప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) కీలక నిర్ణయం తీసుకున్నది. అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఈ పార్టీ ముగ్గురు ఎమ్మెల్యేలను బహిష్కరించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు
Manipur MLAs Write To PM Modi | రాష్ట్రపతి పాలనలో ఉన్న మణిపూర్లో ప్రజాదరణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్రానికి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు.
Criminal Cases on Women MP, MLAs | దేశంలోని 513 మంది మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేల్లో 28 శాతం మందిపై క్రిమినల్ కేసులున్నాయి. 143 మహిళా చట్టసభ్యురాళ్లుపై నేర సంబంధ ఆరోపలున్నాయని సోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అండ్ నేషనల్ ఎలక్షన్ �
Women MP, MLAs | దేశవ్యాప్తంగా 513 మంది మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలున్నారు. వీరిలో 17 మంది మహిళా ప్రజాప్రతినిధులు బిలియనీర్లు. ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళా చట్టసభ్యురాళ్లు దేశంలోనే చాలా రిచ్.
Revanth Cabinet | తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పదవులపై ఆశలు పెట్టుకున్న నేతలు కాంగ్రెస్ అధిష్ఠానం వద్దకు క్యూ కడుతున్నారు.
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారనే వార్తల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు చెంది న కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. అమాత్య యోగం లభించేదెవరికి అన్నది చర్చనీయాంశమైంది.