Priyanka Gandhi | కాంగ్రెస్ కీలక నాయకురాలు, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా వ్యక్తిగత కార్యదర్శిగా నమ్మించేందుకు ఒక వ్యక్తి ప్రయత్నించాడు. కేరళ ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి రూ.3 కోట్లు కాజేసేందుకు ప్రయత్నించాడు. వార
Sharad Pawar : మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం జరగబోతుందా..? ఇప్పటివరకు ప్రతిపక్ష కూటమిలో ఉన్న శరద్ పవార్ ఎన్సీపీ (ఎస్పీ).. ఇప్పుడు ఎన్డీయేలో చేరే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలి కాలంలో శరద్ పవార్ ఎ
మహారాష్ట్రతోపాటు దేశవ్యాప్తంగా ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు జోరుగా సాగుతున్న తరుణంలో బాంబే హైకోర్టు జడ్జి జస్టిస్ మాధవ్ జామ్దార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ కేసు విచారణ సందర్భంగా మాట్లాడుతూ.. తనపై నమ�
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో రూ.1.25 కోట్ల తో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం, సముదాయ భవనాలను జిల్లా కలెక్టర్ కె. హరిత, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి , ఖానాపూర్ ఎమ్మెల్యే వె
Resort politics | కర్ణాటకలో మళ్లీ రిసార్ట్ రాజకీయాలు తెరపైకి వచ్చాయి. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో క్రాస్ ఓటింగ్ నుంచి ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నది. వారిని రిసార్ట్కు తరల�
Omar Abdullah | జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి విహార యాత్రకు వెళ్లారు. అయితే ఎలాంటి కమ్యూనికేషన్ నెట్వర్క్ లేని ప్రాంతానికి వారిని తీసుకెళ్లడంపై రాయకీయంగా చర్చ జరుగుత
బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన పోరుబాట, పాదయాత్ర భయంతోనే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మొద్దునిద్ర వీడి పాలమూరు ప్రాజెక్టులపై జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో సమీక్షా సమావేశం నిర్వహించారని మాజీ మంత్రి సింగిరె
TVK : టీవీకే సంచలనం సృష్టిస్తోంది. తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీ వైపు పయనిస్తున్నాయి. దీంతో అప్పుడే రిసార్ట్ రాజకీయాలు మొదలయ్యాయి. మహాబలిపురంలో ఉన్న ఓ ప్రైవేటు రిసార్ట్ను వంద ఎమ్మెల్య
Haryana Congress : హరియాణాకు సంబంధించి ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా క్రాస్ ఓటింగ్కు పాల్పడిన వారిపై కాంగ్రెస్ వేటు వేసింది. ఐదుగురు ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ �
అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు నిర్వహించనున్నారు. ఈ మేరకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి అసెంబ్లీ ప్రాంగణంలోని కమిటీ హాల్లో గురువారం క్రీడలు, సా�
AIVA : వెలమల జాతిపై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యల్ని ఆల్ ఇండియా వెలమ అసోసియేషన్ (AIVA) తీవ్రంగా ఖండించింది. గతంలో కూడా పలుమార్లు వెలమ జాతిని అవహేళన చేస్తూ మాట్లాడటం ఆయన అహంకారానికి నిదర్శనమని సభ అభిప్రాయపడ
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ నేత ప్రహ్లాద్ జోషి ఆరోపించారు.