హామీల అమలులో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్పార్టీ నేతలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్లు అడిగేందుకు వస్తే నిలదీయాలని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓటర్లను కోరారు.
నిర్బంధాల మధ్య పండుగలు జరపడం సరికాదని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం ఆ యన సికింద్రాబాద్ లోని మహంకాళి ఆల య వద్ద పర్యటించారు.
MLA Talasani | ఏవైనా ప్రమాదాలు సంభవించినప్పుడు, బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించేలా నిబంధనలున్నా, రెవెన్యూ అధికారులు ఆ దిశగా బాధ్యతగా స్పందించడం లేదని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించార�
MLA Talasani | ఓల్డ్ కస్టమ్ బస్తీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం ఆయన బేగంపేట డివిజన్లోని ఓల్డ్ కస్టమ్ బస్తీ మ�
MLA Talasani | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం ఎంతో అభివృద్ధి చెందిందని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. భక్తుల మనోభావాలకు ఎక్కడ విఘాతం కలగకుండా ప్రతి ఏటా అమ్మవ
మహంకాళి అమ్మవారి జాతరకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శనివారం సికింద్రాబాద్లోని ఉజ్జాయినీ మహంకాళి ఆల
MLA Talasani Srinivas Yadav | మహంకాళి అమ్మవారి జాతరకు వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు.
MLA Talasani | జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి చాలా బాధాకరం అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ఏడాదిన్నర పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కేసీఆర్ ఆదర్శవంతమై�