పదేండ్లలో కేసీఆర్ పాలనలో ఎదురుకాని నీటి సమస్య ఇప్పుడెందుకు వచ్చిందనే విషయాన్ని ప్రభుత్వం ఆలోచించడం లేదని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రశ్నించారు. ప్రభుత్వం కనీసం ప్రజలకు మంచినీటిని కూడా అంద
Secunderabad | కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడం మరిచి ఊర్లు, పేర్లు మారుస్తామనే తుగ్లక్ పాలన సాగిస్తున్నది మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ విమర్శించారు.
Akhilesh Yadav | రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ నగరానికి వచ్చిన సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ను ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తన నివాసానికి ఆహ్వానించారు.
డివిజన్ల పునర్విభజన పూర్తిగా అశాస్త్రీయంగా.. అనాలోచితంగా ఉందంటూ..ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. డివిజన్ల విభజన ప్రక్రియ సక్రమంగా, విధివిధానాలక�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు.
హామీల అమలులో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్పార్టీ నేతలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్లు అడిగేందుకు వస్తే నిలదీయాలని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓటర్లను కోరారు.
నిర్బంధాల మధ్య పండుగలు జరపడం సరికాదని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం ఆ యన సికింద్రాబాద్ లోని మహంకాళి ఆల య వద్ద పర్యటించారు.