ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం సవ్యంగా పూర్తిస్థాయిలో నిర్వహించడానికి మరో ఆరు నెలలు పొడిగించాలని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన వెస్ట్ మారేడ్�
అందరి సమన్వయంతో 200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉజ్జయినీ మహంకాళి బోనాల జాతరను ఘనంగా జరుపుకుందామని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ పిలుపునిచ్చారు. ఆగస్టు 2న జరిగే సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకా�
నిర్ధిష్టమైన ప్రణాళిక లేకుండా జీహెచ్ఎంసీని మూడు ముక్కలు చేసిన కాంగ్రెస్ సర్కార్ అసమర్థ పని తీరుతో ప్రజలు విసిగిపోయారని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. పాలన చేతగాని కాంగ్రెస
అమీర్పేట్ డివిజన్లోని పలు బస్తీల్లో శనివారం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, జలమండలి అధికారులతో కలిసి పర్యటించారు. నీటి సమస్యలపై మహిళల నుంచి ఫిర్యాదులు అందుకు�
పోరాటాలు, బలిదానాలతో సాధించుకున్న తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి భంగం కలిగించేందుకు ఏకం అవుతున్న తెలంగాణ వ్యతిరేక శక్తుల పట్ల అప్రమత్తం గా ఉండాలని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్�
అర్హులైన స్థానికులకు మాత్రమే డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించాలని లబ్ధిదారులు అధికారులను కోరారు. సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లలో మిగిలిన గృహాలను స్థా
పదేండ్లలో కేసీఆర్ పాలనలో ఎదురుకాని నీటి సమస్య ఇప్పుడెందుకు వచ్చిందనే విషయాన్ని ప్రభుత్వం ఆలోచించడం లేదని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రశ్నించారు. ప్రభుత్వం కనీసం ప్రజలకు మంచినీటిని కూడా అంద
Secunderabad | కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడం మరిచి ఊర్లు, పేర్లు మారుస్తామనే తుగ్లక్ పాలన సాగిస్తున్నది మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ విమర్శించారు.