కొండపోచమ్మ సాగర్లో ఈత కోసం వెళ్లి మృత్యువాత పడిన విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ ఘటనలో మరణించిన బన్సీలాల్పేట్ డివిజన్లోని చా�
MLA Talasani | సికింద్రాబాద్ కుమ్మరిగూడ లో ఉన్న ముత్యాలమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహం ధ్వంసం ఘటన బాధాకరమని ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం స్వేచ్ఛను హరిస్తున్నది. ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తున్నది. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులు, అరెస్టులకు వ్యతిరేకంగా ట్యాంక్
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన పోరులో ఉద్యమ నేత కేసీఆర్ తన ప్రాణాలకు తెగించి చేసిన ఆమరణ దీక్ష చరిత్రలో నిలిచిపోయిందని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోస�
MLA Talasani | పాటిగడ్డ బస్తీ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని, అన్ని విధాల సహాయ సహాకారాలు అందిస్తానని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్(MLA Talasani Srinivas Yadav) హామీ ఇచ్చారు.
రామానంద తీర్థ మెమోరియల్ స్కూల్ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు. సోమవారం బేగంపేటలోని రామానంద తీర్థ మెమోరియల్ స్కూల్లో దాతల సహకారంతో నూతనంగా న�
కొలిచిన వారి కొంగు బంగారంగా విరాజిల్లుతున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణం మంగళవారం జరుగనుంది. సోమవారం నుంచి ప్రారంభమైన ఈ వేడుకలు మూడు రోజుల పాటు జరుగుతాయి. సోమవారం ఉదయం గణపతి పూజతో కల్యాణోత్సవ కార్�
ఆషాఢ మాసం అంటేనే బోనాల ఉత్సవాలకు పెట్టింది పేరని సనత్నగర్ మాజీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద సనత్నగర్ నియోజకవర్గం పరిధి బీఆర్ఎస్ పార్టీ ముఖ
దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు 103 జయంతిని పురస్కరించుకొని నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్లో ఆయన సమాధి వద్ద శుక్రవారం పలువురు నివాళులర్పించారు. పీవీ నర్సింహారావు దేశానికి చేసిన సేవలను కొనియ�
మీడియా, సినిమా రంగాలలో రామోజీరావు చెరగని ముద్ర వేశారని, ఆయనో అక్షర బ్రహ్మ అని మాజీ మం త్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీ రావు మృతి వార్త తెలు�
ఎన్నికల గడువు సమీస్తున్నందున ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్కు మద్దతుగా ప్రచారాన్ని మరింత విస్తృతం చేద్దామని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్�