సికింద్రాబాద్ పార్లమెంట్లో లక్ష మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టించబోతున్నామని, ఇప్పటికే 11 శాతం ముందంజలో ఉన్నామని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. మా అన్న కేసీఆర్ నన్ను పి
కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత గెలుపు ఖాయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం బోయిన్పల్లిలోని పార్టీ కార్యాలయంలో మల్కాజిగి�
నిరంతరం ప్రజల మధ్య ఉండే సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ అంటే ఒక బ్రాండ్ అని.. ఆయన గెలుపును ఎవ్వరూ ఆపలేరని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారం
సారు కేసీఆర్ను గుర్తుపెట్టుకొని.. కారు గుర్తుకు ఓటు వేసి చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వాకర్స్కు విజ్ఞప్తి చేశారు. మీర్పేట మున్స�
కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నీటి ఎద్దడితో కంటోన్మెంట్లో జనం అవస్థలు పడుతున్నారని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం బోయిన్పల్లిలోని మల్లారెడ్డి గ
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను శనివారం గ్రేటర్ వ్యాప్తంగా అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, మాగంటి గోపీనాథ్ తెలిపారు.
తెలంగాణ జాతిపిత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కే చంద్రశేఖర్రావు పుట్టినరోజు వేడుకలను శనివారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించనున్నట్టు మాజీ మంత్రి, సనత�
నల్గొండలో నేడు జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నుంచి భారీ సంఖ్యలో గులాబీ శ్రేణులు, రైతులు తరలివెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల నుంచి 10 వేల మంది తరలివ
రాజకీయ దురుద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర అభివృద్ధిని అడ్డుకుంటున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. 60 రోజుల కాంగ్రెస్ పార్టీ పరిపాలన అంతా అయోమయంగా ఉన�
బేగంపేట్ పాటిగడ్డలో రూ. 6 కోట్ల వ్యయంతో జి+2లో నిర్మితమవుతున్న మల్టీపర్పస్ ఫంక్షన్హాల్ పనులు తుది దశకు చేరుకున్నాయని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. మిగిలిన పనులను కూడా పూర్�
పెండింగ్లో ఉన్న వివిధ అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ అధికారులను ఆదేశించారు.
MLA Thalasani | సనత్ నగర్ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న వివిధ అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్(MLA Thalasani Srinivas Yadav) అధికారులను ఆదేశించారు.
MLA Talasani | నూతన సంవత్సరం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు(KTR)కు మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani )నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
జనవరి 2 నుంచి సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని బస్తీలు, కాలనీల్లో పర్యటించనున్నట్టు మాజీ మంత్రి ,సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు.