దివంగత మాజీ ప్రధానమంత్రి పీవీ నర్సింహారావు 103 జయంతిని పురస్కరించుకొని నెక్లెస్ రోడ్డులోని పీవీ ఘాట్లో ఆయన సమాధి వద్ద శుక్రవారం పలువురు నివాళులర్పించారు. పీవీ నర్సింహారావు దేశానికి చేసిన సేవలను కొనియ�
మీడియా, సినిమా రంగాలలో రామోజీరావు చెరగని ముద్ర వేశారని, ఆయనో అక్షర బ్రహ్మ అని మాజీ మం త్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీ రావు మృతి వార్త తెలు�
ఎన్నికల గడువు సమీస్తున్నందున ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్కు మద్దతుగా ప్రచారాన్ని మరింత విస్తృతం చేద్దామని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్�
సికింద్రాబాద్ పార్లమెంట్లో లక్ష మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టించబోతున్నామని, ఇప్పటికే 11 శాతం ముందంజలో ఉన్నామని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. మా అన్న కేసీఆర్ నన్ను పి
కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత గెలుపు ఖాయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం బోయిన్పల్లిలోని పార్టీ కార్యాలయంలో మల్కాజిగి�
నిరంతరం ప్రజల మధ్య ఉండే సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ అంటే ఒక బ్రాండ్ అని.. ఆయన గెలుపును ఎవ్వరూ ఆపలేరని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారం
సారు కేసీఆర్ను గుర్తుపెట్టుకొని.. కారు గుర్తుకు ఓటు వేసి చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించాలని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి వాకర్స్కు విజ్ఞప్తి చేశారు. మీర్పేట మున్స�
కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నీటి ఎద్దడితో కంటోన్మెంట్లో జనం అవస్థలు పడుతున్నారని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం బోయిన్పల్లిలోని మల్లారెడ్డి గ
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను శనివారం గ్రేటర్ వ్యాప్తంగా అత్యంత ఘనంగా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, మాగంటి గోపీనాథ్ తెలిపారు.
తెలంగాణ జాతిపిత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కే చంద్రశేఖర్రావు పుట్టినరోజు వేడుకలను శనివారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించనున్నట్టు మాజీ మంత్రి, సనత�
నల్గొండలో నేడు జరిగే బీఆర్ఎస్ బహిరంగ సభకు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నుంచి భారీ సంఖ్యలో గులాబీ శ్రేణులు, రైతులు తరలివెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల నుంచి 10 వేల మంది తరలివ
రాజకీయ దురుద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర అభివృద్ధిని అడ్డుకుంటున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. 60 రోజుల కాంగ్రెస్ పార్టీ పరిపాలన అంతా అయోమయంగా ఉన�