రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రం లో ఇటీవల శాసనమండలిలో ఖాళీ అయిన 8మంది ఎమ్మెల్సీ స్థానాల్లో కొత్త సభ్యులు ఎన్నికయ్యారు. వీరి లో ఎమ్మెల్యే కోటాలో ఐదుగ�
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు! నిన్నటిదాకా గ్రేటర్ కాంగ్రెస్ నేతల గురి ఇట్లనే ఉండె. ఎమ్మెల్సీ టు క్యాబినెట్ దిశగా.. పైకి ఎమ్మెల్సీ ప్రయత్నాలైనా.. ఆ కొమ్మ పట్టుకొని మంత్రివర్గం దాకా ఎక్కాలని తెగ పోరాడారు. ఎ�
రాజధాని వాసుల కష్టాలు తీర్చే వరకూ బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ప్రభుత్వాన్ని వదిలిపెట్టరని, ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు అర్హులందరికీ రేషన్ కార్డులు, ఫించన్లు, ఇళ్లు ఇచ్చే వరకూ పేదల పక్షాన �
బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆకుపచ్చ కండువాలతో అసెంబ్లీకి హాజరయ్యారు. రైతు సమస్యలపై మండలి, శాసన సభలో చర్చించాలంటూ బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది.
revolt in Karnataka Congress | కర్ణాటక కాంగ్రెస్లో తిరుగుబాటు సంకేతాలు కనిపిస్తున్నాయి. లోక్సభ టికెట్ల కేటాయింపుపై కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని కుటుంబాల వారికి టికెట్లు కేటాయించడంప
ఆంధ్రప్రదేశ్లో పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలపై వేటుపడింది. ఎమ్మెల్సీలు వంశీకృష్ణ యాదవ్, మాజీ మంత్రి సీ రామచంద్రయ్యపై అనర్హులుగా ప్రకటిస్తున్నట్టు శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు తెలిపారు. వై�
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై హైకోర్టు తీర్పు చరిత్రాత్మకమైనదని బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ తీర్పును స్వాగతిస్తున్నామని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ
రాజకీయ పార్టీ నేతలుగా పేర్కొంటూ ఎమ్మెల్సీలుగా నామినేషన్ వేసేందుకు తిరసరించిన గవర్నర్.. రాజకీయ పార్టీకే చెందిన కోదండరాంను నియమించి నిబంధనలకు తిలోదకాలు ఇచ్చారని బీఆర్ఎస్ పార్టీ నేత దాసోజు శ్రవణ్క�
శాసనమండలి సభ్యులుగా కొత్తగా ఎన్నికైన బల్మూరి వెంకట్, మహేశ్ కుమార్గౌడ్ ప్రమాణం చేశారు. బుధవారం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి వారితో తన చాంబర్లో ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయించారు. వారిని
గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ ఎం కోదండరాంరెడ్డి, అమీర్ అలీఖాన్ను గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ఎమ్మెల్సీలుగా ప్రకటించారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఈ