కాంగ్రెస్, బీజేపీల రహస్య మైత్రి మరోసారి బయపటపడిందని మంత్రి హరీశ్ రావు (Harish Rao) అన్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల నియామకంతో ఇరు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్టబయలైదని విమర్శించారు. బీజేపీ అజెండా మేరకు కాంగ
CM Revanth | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చిక్కుల్లో పడ్డారు. మండలి సభ్యులపై ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎథిక్స్ కమిటీతో విచారణ విచారణ జరిపించాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిని ఎమ్మెల్సీలు కోరారు.
ఎమ్మెల్యేలుగా అవకాశం దకని బీసీ నేతలకే ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వాలని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేశ్ ఒక ప్రకటనలో కాంగ్రెస్ పార్టీని కోరారు.
MLC Kavitha | ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలపై పలువురు ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. హైదరాబాద్ లోని తన నివాసంలో మంగళవారం ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ సీన�
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈ నెల 26, 27 తేదీల్లో మహారాష్ట్రలో పర్యటించనున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి సాయంత్రానికి సోలాపూర్ చేరుకుంటారు. ఆయన వెంట మంత్రులు, ఎమ్మెల్యేల�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమం కన్నుల పండగగా ముగిసింది. గ్రేటర్ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. నలుమూలల నుంచి భారీ ఎత్తున బైక్ ర్యాలీలతో తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం గ్రేటర్వ్యాప్తంగా తెలంగాణ హరితోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ‘తెలంగాణకు హరితహారం’ 9వ విడత ప్రారంభం ఒకవైపు.. దశాబ్ది స్ఫూర్తిగా జీహెచ్ఎంసీ అర్బ
రాష్ట్రంలో ఇప్పటికే తొలి విడత గొర్రెల పంపిణీ పూర్తి కాగా, శుక్రవారం నుంచి రెండో విడత మొదలు కానున్నది. అర్హులైన గొల్ల కురుమల జాబితాను పశు సంవర్ధకశాఖ ఇప్పటికే సిద్ధం చేసింది.
తెలంగాణ స్వయం పాలన తొమ్మిదేండ్లు పూర్తి చేసుకుని పదో వసంతంలోకి అడుగిడుతున్న శుభ సందర్భంలో దశాబ్ది వేడుకలను నేటి నుంచి 22వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్త�
దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్ విహార్లో గురువారం అత్యంత వైభవోపేతంగా బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి కరీంనగర్కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్�
అత్యద్భుత, అపురూప, అద్వితీయ కట్టడమైన సచివాలయం ఆదివారం సందడిమయమైంది. ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా ప్రతినిధులతో కళకళలాడింది. మంత్రులు తమ కుటుంబసభ్యులతో కలిసి సంప్రదాయబద్ధంగా పూజలు చేసి చాంబర్లలో �