బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా గురువారం హైదరాబాద్లో నిర్వహించిన ప్రతినిధుల సభ నూతనోత్సాహాన్ని నింపింది. తెలంగాణ భవన్లో అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ సభ అట్టహాసంగా జరిగింది. పార్టీ వర్కింగ్ ప్�
అన్ని నియోజకవర్గాల్లో ఈనెల 25వ తేదీన నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధుల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు.
‘పార్టీకి మీరే బలం.. మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం’ అని బీఆర్ఎస్ నేత లు పార్టీ కార్యకర్తలకు అభయమిస్తున్నారు. రాష్ట్రంలోని ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు జోరుగా సాగుతున్నాయి.
తెలంగాణ ప్రజలు పడిన బాధలు దేశ ప్రజలు పడొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నరని ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల�
నేటి నుంచి మార్చి 3వ తేదీ వరకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. మంగళవారం ఉదయం 10 గంటలకు స్వయంభూ నారసింహుడి అనుమతి తీసుకుని ప్రధానాలయ ముఖమండపంలో విశ్వక్సేనారాధన
సీఎం కేసీఆర్ పుట్టిన రోజుతో పాటు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న సచివాలయ ప్రారంభోత్సవం.. పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభను భారీ ఎత్తున విజయవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.
స్వరాష్ట్ర సాధన చేపట్టిన టీఆర్ఎస్ జాతీయ పార్టీగా ఆవిర్భవించింది. జాతీయ రాజకీయాల్లో మార్పు కోసం సీఎం కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్గా మారాక తొలి ఆవిర్భావ సభను ఖమ్మంలో బుధవారం నిర్వహించారు.
కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా ఆది, సోమవారాల్లో భక్తులు ఆలయానికి పోటెత్తారు. కోనేరులో స్నానాలు చేసి స్వామివారికి కోరమీసాలు సమర్పించారు.
క్రిస్టియన్లు పరమ పవిత్రంగా జరుపుకునే క్రిస్మస్ పర్వదినాన్ని ఈ నెల 21వతేదీన అధికారికంగా నిర్వహించేందుకు తెలంగాణ సర్కారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఎల్బీ స్టేడియంలో ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ వేడుకల�
భారతదేశ రాజకీయ యవనికపై సరికొత్త అధ్యాయానికి తొలి అడుగుపడింది. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా ఢిల్లీ నడిబొడ్డున బీఆర్ఎస్ పార్టీ జాతీయ కార్యాలయాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్�
విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శన వేదిక కానున్నది.పాఠ్యాంశంలోని అంశాలే కాకుండా కొత్త అంశాలతో ప్రయోగాలను ప్రదర్శించేందుకు సన్నద్ధం చేస్తున్నారు.
హైదరాబాద్లోని తెలంగాణభవన్లో మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరుగనున్నది. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశానికి టీఆర
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ అప్రమత్తం అవుతూ సహాయ చర్యల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి మూడు రోజులుగా వరద సహాయక �
ప్రతి అదనపు గంటకు 100 వసూలు ప్రొటోకాల్ వాహనాలకు మినహాయింపు స్థలాభావం నేపథ్యంలో నిర్ణయం నేటి నుంచే అమలు: యాదాద్రి ఈవో యాదాద్రి, ఏప్రిల్ 30: యాదాద్రి కొండపైకి వెళ్లే వాహనాలకు గంటకు రూ.500 రుసుం వసూలు చేయనున్నట�