రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలు అట్టహాసంగా సాగుతున్నాయి. ప్రతిభ కల్గిన ప్లేయర్లను వెలుగులోకి తీసుకొచ్చే ఉద్దేశంతో మొదలుపెట్టిన సీఎం కప్లో సోమవారం నుంచి జిల
దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్ విహార్లో గురువారం అత్యంత వైభవోపేతంగా బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి కరీంనగర్కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్�
అత్యద్భుత, అపురూప, అద్వితీయ కట్టడమైన సచివాలయం ఆదివారం సందడిమయమైంది. ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా ప్రతినిధులతో కళకళలాడింది. మంత్రులు తమ కుటుంబసభ్యులతో కలిసి సంప్రదాయబద్ధంగా పూజలు చేసి చాంబర్లలో �
జీవో 58, 59 కింద ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని మంత్రివర్గ ఉప సంఘం ఆదేశించింది. వారం, పది రోజుల్లో ప్రక్రియను పూర్తి చేసి, పట్టాలను మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా పంపిణీ చేసేందుకు చర్యలు తీసు�
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా గురువారం హైదరాబాద్లో నిర్వహించిన ప్రతినిధుల సభ నూతనోత్సాహాన్ని నింపింది. తెలంగాణ భవన్లో అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఈ సభ అట్టహాసంగా జరిగింది. పార్టీ వర్కింగ్ ప్�
రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు నేపథ్యంలో రైతులకు (Farmers) ప్రభుత్వం అండగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే. తారకరామారావు (Minister KTR) తెలిపారు. దురదృష్టవశాత్తు రాష్ట్రంలో కురుస్తున్న వర్ష�
డిమాండ్ బట్టి వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చే స్తున్నామని.. అన్నదాతకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని మంత్రి సింగిరెడ్డి ని రంజన్రెడ్డి స్పష్టం చేశారు. మండలంలోని అంజనగిరిలో నాగవరం వ్యవసాయ సహకా�
‘పార్టీకి మీరే బలం.. మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకుంటాం’ అని బీఆర్ఎస్ నేత లు పార్టీ కార్యకర్తలకు అభయమిస్తున్నారు. రాష్ట్రంలోని ఆయా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు జోరుగా సాగుతున్నాయి.
తెలంగాణ ప్రజలు పడిన బాధలు దేశ ప్రజలు పడొద్దనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నరని ఎమ్మెల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి పేర్కొన్నారు. రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల�
Rahul Gandhi disqualification | క్రిమినల్ డిఫమేషన్ కేసులో రెండేళ్ల జైలుశిక్ష పడటంతో రాహుల్గాంధీ లోక్సభ నుంచి సస్పెండ్ అయ్యారు. రాహుల్గాంధీ కంటే ముందు క్రిమినల్ కేసులో జైలుశిక్షపడి పదవులు కోల్పోయిన ప్రజాప్రతినిధు
గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ నెల 18, 19 తేదీల్లో అకాల వర్షాలు విరుచకపడ్డాయి. ఈదురు గాలులతో భారీగా వడగళ్ల వాన పడడం వల్ల పెద్ద మొత్తంలో పంటలు దెబ్బతిన్నాయి. సాధారణంగా మే నెలలో అకాల వర్షాలు వస్తాయి. కానీ, ఈసారి వాత
నేటి నుంచి మార్చి 3వ తేదీ వరకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. మంగళవారం ఉదయం 10 గంటలకు స్వయంభూ నారసింహుడి అనుమతి తీసుకుని ప్రధానాలయ ముఖమండపంలో విశ్వక్సేనారాధన
కరువు కాటకాలు.. ఆకలిచావులు.. పొట్టచేతపట్టుకొని మహానగరాలకు వలసబాట పట్టిన పాలమూరు ప్రజలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. రెండు జీవనదులు పారుతున్నా పొలాలు బీళ్లుగా మారడంతో ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర అన్యాయాన
సీఎం కేసీఆర్ పుట్టిన రోజుతో పాటు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న సచివాలయ ప్రారంభోత్సవం.. పరేడ్ గ్రౌండ్స్ బహిరంగ సభను భారీ ఎత్తున విజయవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు.
బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి సన్నిధిలో ఈ నెల 26న వసంత పంచమి వేడుకలు ఘనంగా ఆలయ ఈవో విజయరామారావు ఆదివారం ఒక ప్రకటనలోతెలిపారు. గురువారం వేకువజామున 2 గంటలకు అమ్మవారికి అభిషేకం ప్రారంభించనున్నట్లు పేర్కొన�