విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు వైజ్ఞానిక ప్రదర్శన వేదిక కానున్నది.పాఠ్యాంశంలోని అంశాలే కాకుండా కొత్త అంశాలతో ప్రయోగాలను ప్రదర్శించేందుకు సన్నద్ధం చేస్తున్నారు.
నీతులు ఇతరులకు చెప్పటానికే తప్ప, తమకు కావన్నట్టు ఉన్నది బీజేపీ రీతి. ‘ఒక్క మనుగోడు ఉప ఎన్నిక కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తాన్ని అక్కడ మోహరించింది’ అని ఇటీవల ప్రధాని మోదీ తన హైదరాబాద్ పర్యటనలో టీఆర్ఎస్
హైదరాబాద్లోని తెలంగాణభవన్లో మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరుగనున్నది. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశానికి టీఆర
బీజేపీ దిగజారుడుతనం మరోసారి బట్టబయలైపోయింది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తమ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి పెద్ద ఎత్తున వలసలను తట్టుకోలేని బీజేపీ.. డబ్బులు ఎరచూపి ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టాలని ప్రయత్నిం�
దసరా పండుగ సందర్భంగా చేవెళ్ల వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, ఊరేళ్ల సర్పంచ్ జహంగీర్, నాయకులు గురువారం నగరంలోని మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డిలను వారి నివాసంలో కలిసి దసరా పండుగ శుభాకాంక�
గోవాలో కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ సీఎం దిగంబర్ కామత్, విపక్ష నేత మైఖేల్ లోబో సహా 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాలక బీజేపీలో చేరారు.