బీజేపీ దిగజారుడుతనం మరోసారి బట్టబయలైపోయింది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తమ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి పెద్ద ఎత్తున వలసలను తట్టుకోలేని బీజేపీ.. డబ్బులు ఎరచూపి ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టాలని ప్రయత్నిం�
దసరా పండుగ సందర్భంగా చేవెళ్ల వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, ఊరేళ్ల సర్పంచ్ జహంగీర్, నాయకులు గురువారం నగరంలోని మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డిలను వారి నివాసంలో కలిసి దసరా పండుగ శుభాకాంక�
గోవాలో కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ సీఎం దిగంబర్ కామత్, విపక్ష నేత మైఖేల్ లోబో సహా 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాలక బీజేపీలో చేరారు.
ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చే బీజేపీకి బలనిరూపణతో చెక్పెట్టేందుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఈ సూత్రాన్ని ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం అమలు చేసి బీజేపీకి షాక్ ఇవ్వగా..
Congress | పశ్చిమబెంగాల్లో నోట్ల కట్టలతో పట్టుబడిన తమ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. జార్ఖండ్కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇర్ఫాన్ అన్సారీ, రాజేశ్ కశ్యప్, నమన్ బిక్సల్
CM Shivraj Chouhan | రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడిన ఎమ్మెల్యేలకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (CM Shivraj Chouhan) ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్ర అసెంబ్లీ కమిటీ హాల్లో సోమవారం రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్తోపాటు ఉమ్�
మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ అప్రమత్తం అవుతూ సహాయ చర్యల్లో ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి మూడు రోజులుగా వరద సహాయక �
ఈ నెల 18న జరిగే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యేలు గులాబీ రంగు బ్యాలెట్, ఎంపీలు ఆకుపచ్చ రంగు బ్యాలెట్తో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలోని ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులే కాకుండా ఇతర రాష్ర్టాల
మహారాష్ట్ర సంక్షోభానికి సంబంధించి శివసేన ఇరు వర్గాల ఎమ్మెల్యేల అనర్హత విషయంలో తదుపరి చర్యలను నిలిపివేయాలని సుప్రీంకోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.