హైదరాబాద్లోని తెలంగాణభవన్లో మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరుగనున్నది. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన నిర్వహించే ఈ సమావేశానికి టీఆర
బీజేపీ దిగజారుడుతనం మరోసారి బట్టబయలైపోయింది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తమ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి పెద్ద ఎత్తున వలసలను తట్టుకోలేని బీజేపీ.. డబ్బులు ఎరచూపి ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టాలని ప్రయత్నిం�
దసరా పండుగ సందర్భంగా చేవెళ్ల వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, ఊరేళ్ల సర్పంచ్ జహంగీర్, నాయకులు గురువారం నగరంలోని మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డిలను వారి నివాసంలో కలిసి దసరా పండుగ శుభాకాంక�
గోవాలో కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మాజీ సీఎం దిగంబర్ కామత్, విపక్ష నేత మైఖేల్ లోబో సహా 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాలక బీజేపీలో చేరారు.
ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చే బీజేపీకి బలనిరూపణతో చెక్పెట్టేందుకు జార్ఖండ్ ప్రభుత్వం సిద్ధమవుతున్నది. ఈ సూత్రాన్ని ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం అమలు చేసి బీజేపీకి షాక్ ఇవ్వగా..
Congress | పశ్చిమబెంగాల్లో నోట్ల కట్టలతో పట్టుబడిన తమ ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. జార్ఖండ్కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇర్ఫాన్ అన్సారీ, రాజేశ్ కశ్యప్, నమన్ బిక్సల్
CM Shivraj Chouhan | రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడిన ఎమ్మెల్యేలకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (CM Shivraj Chouhan) ధన్యవాదాలు తెలిపారు.