Rashmi Thackeray | మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్నది. అధికర శివసేనకు చెందిన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఉద్ధవ్ థాక్రే సీఎం పదవి నుంచి తప్పుకుంటానని ప్రకటించి�
కేంద్ర దర్యాప్తు సంస్థలతో ప్రత్యర్థులను బెదిరించడం, విపక్ష పార్టీల్లో అసమ్మతి రగిల్చి, అవి అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చేయడం బీజేపీకి నిత్యకృత్యంగా మారింది. ప్రస్తుతం మహారాష్ట్రలో జ�
MIM | హైదరాబాద్కు చెందిన ఎంఐఎం పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి బీహార్లో పాగా వేసింది. రాష్ట్రంలో ముస్లిం ఓట్లను గణనీయంగా తన ఖాతాలో వేసుకున్నది. దీంతో ఐదు స్థానాలు గెలుపొందిన ఆ పార్టీ ఆర్జేడీని ప్ర�
ప్రతి అదనపు గంటకు 100 వసూలు ప్రొటోకాల్ వాహనాలకు మినహాయింపు స్థలాభావం నేపథ్యంలో నిర్ణయం నేటి నుంచే అమలు: యాదాద్రి ఈవో యాదాద్రి, ఏప్రిల్ 30: యాదాద్రి కొండపైకి వెళ్లే వాహనాలకు గంటకు రూ.500 రుసుం వసూలు చేయనున్నట�
చండీగఢ్: పంజాబ్లో అనూహ్యంగా అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపడుతున్నది. సీఎం భగవంత్ మాన్ సింగ్ శనివారం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్య
మొండివైఖరి వీడకపోతే తెలంగాణ మాదిరి ఉద్యమమే.. పంజాబ్, హర్యానా తరహాలో మన ధాన్యం కొనాలి.. పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రుల అబద్ధాలు టీఆర్ఎస్ శ్రేణులు, కార్యకర్తలు అర్ధసత్యాలను ఎండగట్టాలి.. తెలంగాణ ప్ర�
మియాపూర్ : రంగారెడ్డి , మేడ్చల్ జిల్లాల టీఆర్ఎస్ అధ్యక్షులుగా ఎమ్మెల్యే కిషన్రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజులను నియమించినందుకు గాను మంత్రులు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో కలిసి విప్ ఆరెకపూడి గాంధీ సీఎ�
వైభవంగా కురుమూర్తి ఉద్దాలోత్సవం చిన్నవడ్డెమాన్ నుంచి ఊరేగింపు మధ్య.. లక్షల సంఖ్యలో తరలొచ్చిన భక్తులు మార్మోగిన గోవింద నామస్మరణ పూజలు చేసిన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కొనసాగుతున్న బ్ర�
ఆర్మూర్: తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర అధ్యక్షులుగా సీఎం కేసీఆర్ పేరును ప్రతిపాదిస్తూ తెలంగాణ భవన్లో ఆదివారం రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు నామినేషన్ను వేశారు. ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ర�
ఆదిలాబాద్ రూరల్ : ఉపాధ్యాయుల సంక్షేమానికి పాటుపడతామని ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపూరావ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని ఎస్టీయూభవన్లో ఏర్పాటు చేసిన ఆ సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో వారు మా�
హైదరాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మంగళవారం అసెంబ్లీ కమిటీ హాల్లో ఎమ్మెల్యేలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. తన చాంబర్ నుంచి ఆకస్మికంగా బయటకొచ్చిన సీఎం కేసీఆర్, మాజీమంత్రి మోత్కుపల్లి నర్సిం
హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బడ్జెట్ను శాసనమండలిలో శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రవేశపెట్టారు. తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణమైన పంథాలో ఆర్థిక ప్రణాళికలను రూపొందించ�