బీఆర్ఎస్ సర్కారు చొరవతోనే దశాబ్దాల పోడు సమస్యకు పరిష్కారం దొరికిందని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా కుభీర్లో మండలంలోని గిరిజనులకు సుమారు 400 ఎకరాలకు పోడు పట్
స్వరాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందాయని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని మసీద్ ప్రహరీ నిర్మాణానికి రూ.7.50 లక్షలు మంజూరు కాగా, ఆ పనులకు బుధవారం భూమి
రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో హరితోత్సవం కార్యక్రమాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, ఎస్పీలు, ప్రజాప్రతి నిధులు, అధికారులు, నాయకు లు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పోలీసుశాఖ ఆధ్వర్యంలో 2కే రన్ నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల అభ్యున్నతికి పెద్దపీట వేస్తున్నదని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. ముథోల్లోని మైనార్టీ ఫంక్షన్ హాల్ను ఆదివారం ఆయన పరిశీలించారు. త్వరితగతిన పనులు పూర్తి చేసేలా చర్యలు చ�
సమైక్య రాష్ట్రంలో సాగునీటి కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డం.. స్వరాష్ట్రంలో ఆ గోస తీర్చుకున్నం.. జలాశయాలు, నీటి వనరులు నిండుకుండలా ఉన్నయంటే అది సీఎం కేసీఆర్ ఘనతే.. లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసి, రైతులకు మంచ�
తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది సంబురాల్లో భాగంగా సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. విద్యుత్ ప్రగతి పేరిట జరిగిన సభల్లో విప్ బాల్క సుమన్తోపాటు ఎమ్మె�
వచ్చే నెల 2 నుంచి 22 వరకు దశాబ్ది ఉత్సవాలను పండుగ వాతావరణంలో నిర్వహించన్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు.
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం పిప్రి ఎత్తిపోతల పథకం బ్యాలెన్స్ పనులకు నిధులు మంజూరు చేయాలని గురువారం ఎమ్మెల్యే విఠల్ రెడ్డి హైదరాబాద్లోని సచివాలయంలో సీఎం కేసీఆర్ను కలిసి విన్నవించారు.
పేదల ఆరోగ్యంపై సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టిందని, అనారో గ్యంతో కార్పొరేట్ దవాఖానల్లో లక్షలు ఖర్చు పెట్టినప్పు డు సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం ఆదుకుం టున్నదని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొ న్నారు. �
గౌతమ బుద్ధుడు చూపిన బాటలో నడుస్తూ ప్రశాంత జీవనం గడపాలని, ఆ మహనీయుడి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేలా కృషి చేయాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న సూచించారు. బౌద్ధ పౌర్ణమిని పురస్కరించుకొని కైలాస్నగర్లో
భైంసా పట్టణంలోని ప్రభు త్వ ఏరియా దవాఖానలో శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇందులో పిల్లల వైద్యులు ప్ర త్యేకంగా ఉంటూ శిశువులకు వైద్య పరీక్షలు అం దిస్తున్నారు.
సీఎం కేసీఆర్తోనే తెలంగాణలో అభివృద్ధి జరిగిందని బీఆర్ఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. మండలంలోని ఓలా - రాజాపూర్ వరకు సుమారు రూ.1.16 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు పనుల�
అన్నదాతల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు.
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. పట్టణంలోని మార్కెట్ యార్డులో సోమవారం భైంసా మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఏర్పాటు చేశారు.