రాష్ట్ర సర్కారు మక్క రైతుకు మద్దతు ప్రకటించింది. రూ.1,962 గిట్టుబాటు ధరతో కొంటామని తెలిపింది. ఈ మేరకు గురువారం హైదరాబాద్లో జరిగిన రాష్ట్ర ప్రతినిధుల సభకు వెళ్లిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్యే �
ఉమ్మడి ఆదిలాబాద్లో ఆత్మీయ సమ్మేళనాలు పక్షం రోజులుగా ఉత్సాహంగా సాగుతున్నాయి. పల్లె, పట్టణాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివస్తు�
రాష్ట్రంలో సంక్షేమ ఫలాలు అందిస్తున్న బీఆర్ఎస్, దేశంలో సంక్షోభాన్ని సృష్టిస్తున్న బీజేపీపై బేరీజు వేసుకొని ఏది కావాల్నో నిర్ణయించుకోవాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక బీజేపీ చేస్తున్న కుట్రలను తిప్పికొడుదామని బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు నిర్మల్ జిల్లా ఇన్చార్జి ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్ పిలుపునిచ్చారు.
భారతదేశంలో కేసీఆర్తోనే సుపరిపాలన అందుతుందని, రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని ముథోల్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు విఠల్రెడ్డి పేర్కొన్నారు.
ఆత్మీయ సమ్మేళనాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సమావేశాలు నిర్వహించిన ప్రతిచోటా నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. వారం రోజులు సన్నాహక సమావేశాలు నిర్వహించగా.. గత రెండు రోజుల నుంచి సమ్మ�
అందరికీ అన్నం పెట్టే మహనీయుడు సీఎం కేసీఆర్ అని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కొనియాడారు. భైంసా మండల ఐకేపీ సంఘాల మహిళలు కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేయడానికి రూ.8 లక్షలతో నిర్మించిన గోదాంను శనివార�
గ్రామాభివృద్ధికి యువత తోడ్పడాలని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. మండలంలోని ఖత్గాం గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న హనుమాన్ ఆలయానికి ఆదివారం భూ మి పూజ చేశారు.
తెలంగాణ సర్కారు పట్టణాల మాదిరిగా గ్రామాల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మన నీళ్లు, నిధులు, నియామకాలు మనకే దక్కుతాయని ఆనాడు కన్న కలలు.. స్వరాష్ట్రంలో నేడు సాకారం అవుతున్నాయని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ విస్తరణ, సీఎం కేసీఆర్ సభ నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి శుక్రవారం నాందేడ్ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందని, బీఆర్ఎస్సే ప్రత్యామ్నాయమని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. గురువారం నిర్మల్ జిల్లా భైంసాలో మహారాష్ట్రకు చెందిన నాయకుడు డీబీ