బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో పర్యటిస్తూ ఓట్లను అభ్యర్థిస్తున్నారు. గతంలో అమలు చేసిన పథకాలతో పాటు పార్టీ మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల
మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బాసర సరస్వతీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం నుంచి ప్రచార రథాన్ని ప్రారంభించారు
నిర్మల్ జిల్లాలోని కుభీర్ మండలం 41 గ్రామ పంచాయతీ(జీపీ)లతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే అతిపెద్ద మండలంగా ఉంది. దీనికితోడు తండాలు, అనుబంధ గ్రామాలు కలుపుకుని 70కి పైగా గ్రామాలు ఉన్నాయి.
నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గంలోని బెల్ తరోడా, మాలేగాం గ్రామాలను కొత్త మండలాలుగా ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఎమ్మెల్యే విఠల్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో తొమ్మిది రోజుల పాటు విశేష పూజలందుకున్న గణనాథుల విగ్రహాల నిమజ్జనోత్సవం మంగళవారం వైభవంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, కోలాటాలు, యువకుల నృత్యాల మధ్య శోభాయాత్ర సాగింది. కేర�
ప్రతి ఒక్కరూ చాకలి ఐలమ్మ అడుగుజాడల్లో నడవాలని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కామోల్ గ్రామంలో ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుంసర సర్పంచ్ ప్రవీణ్ తండ
వినాయక నిమజ్జనోత్సవాన్ని మంగళవారం నిర్మల్ జిల్లా భైంసాలో ఘనంగా జరిపేందుకు భక్తులు సిద్ధమయ్యారు. సమస్యాత్మక ప్రాంతమైన భైంసాలో ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.
సీఎం కేసీఆర్ పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు ప్రవేశపెట్టి ఆర్థిక సాయం అందిస్తూ అండగా నిలిచారని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు.
పభారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ముగింపు వేళ కోటి వృక్షార్చన కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా శనివారం ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటారు. పల్లె, పట్టణాల్లో పండుగ
నిర్మల్ జిల్లావాసులను భారీ వర్షాలు హడలెత్తిస్తున్నాయి. వరద ఉధృతంగా ప్రవహిస్తుండడంతో భారీ నష్టం కలిగింది. చాలా చోట్ల పత్తి, మక్క, సోయా, పసుపు పంటలు దెబ్బతిన్నాయి.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ సహాయక చర్యలు కొనసాగుతున్నా యి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రు లు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎ స్ శ్రేణులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ, బాధితుల్లో
భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని అడవులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని.. కొత్తగా అటవీ భూములను దున్నడం, చెట్లను నరికివేయడం ఆపేయాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్�