మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఈ నెల 5వ తేదీన జరిగే బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ పరిశీలనకు వెళ్తున్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, దేగాం గ్రామంలోని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని మర్యాదపూర్వకం�
గౌతమ బుద్ధుడి బోధనలు ఆచరణీయమని డాక్టర్ భీంరావ్ యశ్వంత్ రావు అంబేద్కర్ అన్నారు. మండలంలోని కనకాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన 25 అడుగుల భగవాన్ బుద్ధ మూర్తి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. బౌద్ధమతం ప్రజ్
దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని, అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్ర సర్కారు కృషిచేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు.
చదువులతల్లి బాసర సరస్వతీ అమ్మవారి క్షేత్రం గురువారం వసంత పంచమి శోభను సంతరించుకున్నది. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో కిక్కిరిసిపోయింది. వేకువ జామున 2 గంటల నుంచే అమ్మవారి దర్శనంతో పాటు చిన్నారుల అక్షరా�
ముథోల్ను మున్సిపల్గా ఏర్పాటు చేసేలా చూడాలని పురపాలక పట్టణ అభివృద్ధి సమాచార, పౌర సంబంధాల శాఖ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్కు ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే విజ్ఞప్తికి �
‘ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు కృషి వల్లే ప్రభుత్వ విద్యారంగం గణనీయంగా అభివృద్ధి చెందింది. కోట్లాది రూపాయలు వెచ్చించి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందిస్తున్నది. రాష్ట్రస్థాయి సై�
తెలంగాణ రాష్ట్ర ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐడీసీ) చైర్మన్గా బీఆర్ఎస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి గురువారం బాధ్యతలు స్వీకరించారు.
మా గ్రామంలో ఎప్పుడూ లేని విధంగా ఎమ్మెల్యే విఠల్ రెడ్డి సహకారంతో అభివృద్ధి జరిగింది. గ్రామంలో ఏ సమస్య వచ్చినా ఆయన దృష్టికి తీసుకెళ్తే పరిష్కరిస్తున్నారు.
ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిపై తము బహిరంగ చర్చకు సిద్ధమేనని ఇందుకు బీజేపీ నాయకులు సిద్ధంగా ఉండాలని టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులు సవాల్ విసిరారు.
సూర్యాపూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు దశలవారీగా కృషి చేస్తానని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. సూర్యాపూర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులు ఎమ్మెల్యేను కలిశారు.
గణపతి బప్పా మోరియా.. ఆదా లడ్డూ కాలియా..’ ‘జై బోలో గణేశ్ మహారాజ్ కీ జై’ అనే నినాదాలతో భైంసా పురవీధులు మారుమోగాయి. నవరాత్రులు విశేష పూజలు అందుకున్న గణనాథులు గురువారం నిమజ్జనానికి తరలాయి. ముథోల్ ఎమ్మెల్యే �
రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా ముథోల్ మండలం చింతకుంట గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో రూ.26 లక్షలతో చేపడుతున్న గోదాం నిర్మాణా
ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ‘మనఊరు-మనబడి’ప్రారంభం బాసర, ఏప్రిల్ 9 : ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం అమలుతో పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి అన్నారు. బాసరల
కేంద్రం తీరును ప్రజల్లో ఎండగడుదాం కార్పొరేటుకు ఊడిగం చేస్తున్న మోడీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తే ఊరుకోబోం టీఆర్ఎస్ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి భైంసా, మార్చి 24 : రైతుల కోస�
ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి పాల శీతలీకరణ కేంద్రానికి భూమిపూజ కుంటాల, ఫిబ్రవరి, 6 : ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకొని రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్ష�