భైంసా, మే 18 : నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం పిప్రి ఎత్తిపోతల పథకం బ్యాలెన్స్ పనులకు నిధులు మంజూరు చేయాలని గురువారం ఎమ్మెల్యే విఠల్ రెడ్డి హైదరాబాద్లోని సచివాలయంలో సీఎం కేసీఆర్ను కలిసి విన్నవించారు.
ముథోల్ నియోజకవర్గంలోని పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు.