ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టడమేకాదు.. మూలమూలకూ సాగునీటిని అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకుసాగుతున్నది. ఒకవైపు భారీ ప్రాజెక్టులతోపాటు చెరువుల పునరుద్ధరణ, చెక్డ్యామ్ల నిర్మాణ�
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం పిప్రి ఎత్తిపోతల పథకం బ్యాలెన్స్ పనులకు నిధులు మంజూరు చేయాలని గురువారం ఎమ్మెల్యే విఠల్ రెడ్డి హైదరాబాద్లోని సచివాలయంలో సీఎం కేసీఆర్ను కలిసి విన్నవించారు.
ప్రజలు రెండుసార్లు అసెంబ్లీ ఎన్నికల్లో అభివృద్ధికే పట్టం కట్టారు. ఎనిమిదేండ్లలో రాష్ట్రంతోపాటు అలంపూర్ నియోజకవర్గం కూడా సంక్షేమంలో పరుగులు పెడుతున్నది. వంతెన నిర్మాణాలు, ఎత్తిపోతల పథకాలు, రోడ్లు, తాగ