తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ పాలనలోనే అభివృద్ధి చెందిందని బీఆర్ ఎస్ ముథోల్ ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్రెడ్డి పేర్కొ న్నారు. శనివారం బాసర, బిద్రెల్లి, ఓని, కౌట, సాలాపూర్,సావర్గం గ్రామాల్లో ప్రచారం నిర్వ హ�
పక్క రాష్ట్రంలో ఆరు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రె స్ అక్కడి రైతులకు మూడు గంటల కరెంటు కూడా ఇవ్వకుండా కష్టాల్లోకి నెట్టిందని ముథోల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్ రెడ్డి పేర్కొ న్నారు.
నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధ్దిని చూసి ఈ ఎన్నికల్లోను తనను ఆదరించాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్ రెడ్డి కోరారు. మంగళవా రం రాత్రి భైంసాలోని సంజీవ్ రెడ్డి ఫ్యాక్టరీలో పలువురు
బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేసి కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే అభ్యర్థి విఠల్రెడ్డి పేర్కొన్నారు. కుంటాల మండలంలోని కల్లూర్ గ్రామానికి చెందిన సు
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ.. ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. మహిళలు మంగళహారతులతో స్వాగతం పలుకుతుండగా.. వృద్ధులు, మహిళలు, యువత కారు గుర్తుకే ఓటు వేస్�
నర్సాపూర్ నియోజకవర్గం దట్టమైన అడవి గల ప్రాంతంగా పేరు గడించింది. ఒకప్పుడు నక్సలైట్ల ప్రభావిత ప్రాంతంగా ఉండేది. కమ్యూనిస్టులు, కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంగా పదేండ్లుగా బీఆర్ఎస్కు కంచుక�
రాష్ర్టానికి మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ నియోజికవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గురువారం తన న
భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అభ్యర్థులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గులాబీ బాస్, సీఎం కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించి దాదాపు 74 రోజులు అవుతున్నది. అప్పటి నుంచి ప్రజాక్షేత్రంలోనే ఉంటూ అభివృద్ధి,
భైంసా, ముథోల్, నిర్మల్, ఆదిలాబాద్, హైదరాబాద్లలో హిందూ, ముస్లింలు ఉన్నరు. వందల ఏండ్లుగా ఎవరికీ తోచినపని వారు చేసుకుంటూ కలిసి బతుకుతున్నరు. భైంసాలో కొట్టుకు చస్తరు,
‘పాండురంగ దేవుడు పైన ఉన్నాడు. కానీ కనిపించే దేవుడు కేసీఆర్ మనందరి ముందర ఉన్నారు. ప్రజలకు అండగా ఉంటున్నరు..’ అని ముథోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్ సంపూర్ణ సహకారం, ఎమ్మెల్యే విఠల్రెడ్డి నిరంతర శ్రమతో ముథోల్ నియోజకవర్గం అభివృద్ధి గమ్యాన్ని సాధించింది. ఏళ్ల నుంచి పరిష్కారానికి నోచుకోని అనేక సమస్యలు పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయా�
కాంగ్రెస్ ను నమ్మితే కర్ణాటక దుస్థితే ఎదురవుతుందని ముథోల్ బీఆర్ఎస్ అభ్యర్థి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీ. విఠల్ రెడ్డి శనివారం మరోసారి కుంటాల మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
భైంసా లో బుధవారం దుర్గామాత ప్రతిమల నిమజ్జన వేడుకలు కనుల పండువగా సాగాయి. విశ్రాంతి భవనం ముందు, పురాణాబజార్లో గల గౌలీ సంఘం దుర్గామాత మండపాల వద్ద ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, హిందూ ఉత్సవ సమితి సభ్యులు పూజలు నిర
ముథోల్ నియోజ కవర్గాన్ని రూ. వెయ్యి కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి చేశానని, మరోసారి గెలిపిస్తే మరింత సేవ, అభివృద్ధి చేస్తానని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొన్నారు.