భారతదేశంలో కేసీఆర్తోనే సుపరిపాలన అందుతుందని, రాష్ట్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నారని ముథోల్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు విఠల్రెడ్డి పేర్కొన్నారు.
ఆత్మీయ సమ్మేళనాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సమావేశాలు నిర్వహించిన ప్రతిచోటా నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. వారం రోజులు సన్నాహక సమావేశాలు నిర్వహించగా.. గత రెండు రోజుల నుంచి సమ్మ�
అందరికీ అన్నం పెట్టే మహనీయుడు సీఎం కేసీఆర్ అని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కొనియాడారు. భైంసా మండల ఐకేపీ సంఘాల మహిళలు కొనుగోలు చేసిన ధాన్యాన్ని నిల్వ చేయడానికి రూ.8 లక్షలతో నిర్మించిన గోదాంను శనివార�
గ్రామాభివృద్ధికి యువత తోడ్పడాలని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. మండలంలోని ఖత్గాం గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న హనుమాన్ ఆలయానికి ఆదివారం భూ మి పూజ చేశారు.
తెలంగాణ సర్కారు పట్టణాల మాదిరిగా గ్రామాల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మన నీళ్లు, నిధులు, నియామకాలు మనకే దక్కుతాయని ఆనాడు కన్న కలలు.. స్వరాష్ట్రంలో నేడు సాకారం అవుతున్నాయని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ విస్తరణ, సీఎం కేసీఆర్ సభ నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి శుక్రవారం నాందేడ్ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందని, బీఆర్ఎస్సే ప్రత్యామ్నాయమని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. గురువారం నిర్మల్ జిల్లా భైంసాలో మహారాష్ట్రకు చెందిన నాయకుడు డీబీ
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో ఈ నెల 5వ తేదీన జరిగే బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ పరిశీలనకు వెళ్తున్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, దేగాం గ్రామంలోని ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డిని మర్యాదపూర్వకం�
గౌతమ బుద్ధుడి బోధనలు ఆచరణీయమని డాక్టర్ భీంరావ్ యశ్వంత్ రావు అంబేద్కర్ అన్నారు. మండలంలోని కనకాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన 25 అడుగుల భగవాన్ బుద్ధ మూర్తి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. బౌద్ధమతం ప్రజ్
దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయని, అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్ర సర్కారు కృషిచేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు.
చదువులతల్లి బాసర సరస్వతీ అమ్మవారి క్షేత్రం గురువారం వసంత పంచమి శోభను సంతరించుకున్నది. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులతో కిక్కిరిసిపోయింది. వేకువ జామున 2 గంటల నుంచే అమ్మవారి దర్శనంతో పాటు చిన్నారుల అక్షరా�