మేడిగడ్డ బరాజ్కు చెందిన కేవలం మూడు పిల్లర్లు స్వల్పంగా కుంగిపోతే ఏకంగా కాళేశ్వరం ప్రాజెక్టే కొట్టుకుపోయినట్లు సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, బాల్కొండ �
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఇందులోభాగంగా పార్టీ ఆధ్వర్యంలో ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమాన్ని శుక్రవారం ఏర్పాటు చే
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, మిడ్ మానేరు డ్యాం (ఎంఎండీ) ఆయకట్టు రైతుల ప్రయోజనా ల కోసం అవసరమైతే పోరాటం చేస్తామని మాజీ మంత్రి, బాల్కొం డ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టం చేశారు. వరద కాలువకు కేటాయింపు క
ఛత్రపతి శివాజీ మహరాజ్ ఆదర్శవంతుడైన లౌకిక పాలకుడని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కమ్మర్పల్లి మండలం ఉప్లూర్, వేల్పూర్, బాల్కొండ మండల కేంద్రాల్లో వేముల సహకారంతో శివాజ�
బాల్కొండ నియోజకవర్గంలో న్యాక్ ద్వారా మంజూరు చేయించిన నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం సబబు కాదని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
బడ్జెట్లో కేటాయించిన నిధులతో ఆరు గ్యారంటీల అమలు సాధ్యమయ్యే అవకాశం లేదని బీఆర్ఎస్ సభ్యుడు వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లోని 13 హామీల అమలుకు ఈ ఏడాది రూ. 1.5 లక�
అసెంబ్లీలో ప్రతిపక్ష నేతకు గతంలో ఉన్న గదికి బదులుగా చిన్న గదిని కేటాయించడం తీవ్రంగా కలచి వేసిందని మాజీ మం త్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ తెస్తామన్న మార్పు అంటే మంజూరైన అభివృద్ధి పనులను రద్దు చేయడమేనా? అని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. మోర్తాడ్లో వేలాది నిరుద్యోగ యువక�
ఎన్నికల సందర్భంగా గ్యారెంటీల పేరిట కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆశ జూపిందని, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే ప్రజల పక్షాన పోరాడుతామన్నారు.