ఛత్రపతి శివాజీ మహరాజ్ ఆదర్శవంతుడైన లౌకిక పాలకుడని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కమ్మర్పల్లి మండలం ఉప్లూర్, వేల్పూర్, బాల్కొండ మండల కేంద్రాల్లో వేముల సహకారంతో శివాజ�
బాల్కొండ నియోజకవర్గంలో న్యాక్ ద్వారా మంజూరు చేయించిన నైపుణ్య శిక్షణా కేంద్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం సబబు కాదని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
బడ్జెట్లో కేటాయించిన నిధులతో ఆరు గ్యారంటీల అమలు సాధ్యమయ్యే అవకాశం లేదని బీఆర్ఎస్ సభ్యుడు వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లోని 13 హామీల అమలుకు ఈ ఏడాది రూ. 1.5 లక�
అసెంబ్లీలో ప్రతిపక్ష నేతకు గతంలో ఉన్న గదికి బదులుగా చిన్న గదిని కేటాయించడం తీవ్రంగా కలచి వేసిందని మాజీ మం త్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ తెస్తామన్న మార్పు అంటే మంజూరైన అభివృద్ధి పనులను రద్దు చేయడమేనా? అని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. మోర్తాడ్లో వేలాది నిరుద్యోగ యువక�
ఎన్నికల సందర్భంగా గ్యారెంటీల పేరిట కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆశ జూపిందని, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే ప్రజల పక్షాన పోరాడుతామన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన పథకాలను యథావిధిగా కొనసాగించాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించారు.
మండల కేంద్రం లో మంగళవారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో ప్రొటోకాల్ ఉల్లంఘన చోటుచేసుకోగా.. బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. దీంతో అధికారులు వెంటనే ఎమ్మెల్యే ఫ్లెక్సీ ఏర్పాటు చేయించి సభను కొనసాగించా
గత ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను ఆపడం సరికాదని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. తాను చేసిన అభివృద్ధిని గుర్తించి మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు మ రింత బాధ్యతగా సేవలందిస్తాన�
భారీ వర్షాలతో కల్వర్టులు, బ్రిడ్జిలు తెగి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయి ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు ఉండేవి. గత ఏడాది వరకు ప్రతి వానాకాలంలో జరిగే తంతు ఇదే. కానీ ఈ సంవత్సరం భారీ వర్షాలు కురిసినా అల�