కాంగ్రెస్, బీజేపీలు ఒక్కటేనని, రెండు పార్టీలు కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. మెండోరా మండలం పోచంపాడ్ గ్రామంలో బుధవారం ఏర్పాటు
బీఆర్ఎస్ అంటే కులమతాలను కలుపుకొనే పార్టీ అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి, నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ధర్మపురిహిల్స్లో ఉ�
నీటి కేటాయింపులు లేని ప్రాంతానికి నాలుగు టీఎంసీల నీటిని వదిలి.. నీటి కేటాయింపులు ఉన్న లక్ష్మీ కెనాల్ ప్రాంతంలోని పంటలు ఎండబెట్టడం సరికాదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొ�
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలుచేసే వరకు రైతుల పక్షాన పోరాడుతామని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. వరికి రూ.550 బోనస్ ఇచ్చి, క్వింటాలుకు రూ.2700 లకు ధా
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం క్వింటాల్కు రూ.500 బోనస్ చెల్లించి ధాన్యం కొనుగోలు చేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలో భాగంగా క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించి యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేయాలని, ఆ తర్వాతే ఎంపీ ఎన్నికల్లో ఓట్లు అడగాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నార
గత కేసీఆర్ సర్కారు హయాంలో మంజూరైన పలు అభివృద్ధి పనులను అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం రద్దుచేసిందని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. ఇదే విషయమై పలుమార్లు అసెంబ్లీతోపాటు ప�
ఎల్ఆర్ఎస్ను ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నాయకులు, కార్యకర్తలు బుధవారం పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు.
మేడిగడ్డ బరాజ్కు చెందిన కేవలం మూడు పిల్లర్లు స్వల్పంగా కుంగిపోతే ఏకంగా కాళేశ్వరం ప్రాజెక్టే కొట్టుకుపోయినట్లు సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు కుట్రపూరితంగా ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, బాల్కొండ �
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఇందులోభాగంగా పార్టీ ఆధ్వర్యంలో ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమాన్ని శుక్రవారం ఏర్పాటు చే
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, మిడ్ మానేరు డ్యాం (ఎంఎండీ) ఆయకట్టు రైతుల ప్రయోజనా ల కోసం అవసరమైతే పోరాటం చేస్తామని మాజీ మంత్రి, బాల్కొం డ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టం చేశారు. వరద కాలువకు కేటాయింపు క