లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి జిల్లా కేంద్రంలో త్వరలో పర్యటించనున్నారు. పట్టణంలోని జేపీఎన్ రోడ్డు వద్ద రోడ్షో నిర్వహించనున్నారు.
అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై నాలుగు నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు �
ఎంపీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ను గెలిపించాలని క
హామీలను అమలుచేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన వేల్పూర్ మండలం వెంకటాపూర్, కుకునూర్, కోమన్పల్లి, కమ్మర్పల్లితోపాటు ఉప
అధికారంలోకి వచ్చిన ఐదు నెలల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు కష్టాలు, కన్నీళ్లే మిగిలాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. అడ్రస్, ఆఫీస్ లేని పసుపు బోర్డు ఎక్కడా అని బీజేపీ అభ్య�
ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో సీఎం రేవంత్రెడ్డి విఫలం కావడం, పాలనపై ప్రజల్లో వ్యతిరేకత రావడంతో ప్రజలను నమ్మించడానికి దేవుళ్ల మీద ఒట్టు వేస్తున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్
కందూరు చేద్దామని కమ్మర్పల్లి నుంచి వెళ్లిన ఓ రెండు కుటుంబాల్లో కొన్ని గంటల్లోనే తీవ్ర విషాదం నెలకొంది. వారు వెళ్తున్న వాహనం బోల్తాపడి ఇద్దరు మృత్యువాత పడగా.. మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అలవికాని హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మరిచిపోయిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రేవంత్రెడ్డి వంద రోజుల్లో హామీలు అమలు చేస్
గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలుచేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఆయన ముప్కాల్ మండలం
కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుచేయకుండా ఎగ్గొట్టేందుకు యత్నిస్తున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. హామీల అమలుపై బీఆర్ఎస్ ప్రశ్నిస్తే
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. దేశంలో అబద్ధాలు ఆడే ముఖ్యమంత్రి ఒక్క రేవంత్రెడ్డి మాత్రమే అన�
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో మార్పు వస్తుందని, మరో రూపంలో కొత్త సర్కారు ఏర్పడుతుందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
అంబేద్కర్ కొందరువాడు కాదని, అందరివాడని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగాన్ని సమాజంలోని పీడీత, బడుగు బలహీన వర్గాలు ప్రజల అభ్యున్నతి కోసం రచించారని పేర�