బీఆర్ఎస్ పార్లమెంటరీ నేతగా ఎన్నికై పార్లమెంట్ సమావేశాలు ముగిసిన అనంతరం హైదరాబాద్కు చేరుకున్న రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డిని బుధవారం ఆయన నివాసంలో మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ�
విద్యుత్తు విచారణ కమిషన్ చైర్మన్పై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి చెంపపెట్టు లాంటివని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి వేముల ప్రశాంత్�
రాజకీయాలకు అతీతంగా కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని, ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వామ్యంతో పదేండ్లలో తొమ్మిది శాతం పచ్చదనాన్ని పెంచుకోగలిగామని ఎమ్మెల్యే వేముల అన్నారు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రొటోకాల్ వివాదం రచ్చరేపుతున్నది. గెలిచిన ఎమ్మెల్యేలను కాదని అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన కాంగ్రెస్ లీడర్లకే ప్రభుత్వ యంత్రాంగం గౌరవ మర్యాదలు ఇస్తున్నది. ప్రజాస్వామ్యం అపహ
కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద రూ.లక్ష చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తామన్న హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ�
కేసీఆర్ నాయకత్వంలో ఐదేండ్లుగా మండలాలు, గ్రామాల్లో జరిగిన అభివృద్ధి, ప్రజాసమస్యల పరిష్కారంలో ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు చేసిన సేవలు మరవలేనివని మాజీమంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నా�
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ప్రెస్నో నగరం పొలిమేరలో ఉన్న కర్నీ అగ్రికల్చర్ పార్కును స్థానికురాలు క్యాండీస్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆదివారం సందర్శించ�
ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుచేయడంలో బీజేపీ, కాంగ్రెస్ పూర్తిగా విఫలమయ్యాయని, ఆ పార్టీలకు ఓటుతో బుద్ధి చెప్పాలని మా జీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పిలుపునిచ్చారు.
ఓట్లు దండుకోవడానికి హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్, బీజేపీలను నిలదీయాలని మాజీ మం త్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పిలుపునిచ్చారు. ఆరు గ్యారెంటీలు, పదమూడు హామీలు అమలు చేస్తామని చెప్పి ఐదునెలలు గ
అసెంబ్లీ ఎన్నికల్లో దొంగ హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఆ పార్టీ నాయకులు ప్రస్తుతం ప్రచారం కోసం వచ్చినప్పుడు ఆరు గ్యారెంటీల అమలుపై నిలదీయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాం
కాంగ్రెస్ నేతలు అబద్ధాలు మాని రైతులకు మేలు చేయాలని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు మద్దతుగా నగరంలోని 44వ డివిజన్ పరిధిల�
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు (సోమవారం)ఇందూరుకు నేపథ్యంలో ఆయన పర్యటన వివరాలను మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి బీఆర్ఎస్ జిల్�
తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్.. ఇచ్చిన హామీలను మరిచిపోయిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఎగ్గొట్�