కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సీఎం రేవంత్రెడ్డి పాలనను తిరస్కరిస్తున్నారని, ప్రజలు ఇప్పటికీ కేసీఆర్ వెంటే ఉన్నారన
పేదింటిలోని ఆడ బిడ్డల కన్నీళ్లు తుడుచేందుకే నాడు కేసీఆర్ కల్యాణ లక్ష్మి(Kalyana Lakshmi) పథకాన్ని ప్రారం భించారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
MLA vemula prashanth reddy | గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గల్లంతు కావడంతో నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మం�
మక్క పంట చేతికి వచ్చినా కొనుగోలు కేంద్రాలు ఇంకెప్పుడు ఏర్పాటు చేస్తారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ప్రభుత్వం రైతులకు యూరియా ఇవ్వకుండా అరిగోస పెడుతున్నదని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. శనివారం నిజామాబాద్ జిల్లా మోర్తాడ్లో మీడియాతో వేముల మాట్లాడారు.
MLA Vemula Prashanth Reddy | ఎంత త్వరగా అయితే అంత తొందరగా తెలంగాణ బీడు భూములకు నీళ్లు పారించాలే అనే తాపత్రయంతో కేవలం మూడు సంవత్సరాల కాలంలో కాళేశ్వరం కట్టారు తప్ప ఇంకోటి కాదు. అందులో ఏ తప్పు జరుగలేదు. చీమంత సమస్య కూడా జరగని �
కాంగ్రెస్ పార్టీ, రేవంత్రెడ్డి ఇచ్చిన హామీ ప్రకారం కల్యాణలక్ష్మి చెక్కుతోపాటు తులం బంగారం ఇవ్వాల్సిందేనని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు.
Vemula Prashanth Reddy | పోలీసుల అక్రమ కేసులతో జైలుకు వెళ్లి బెయిల్పై వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పరామర్శించి ఓదార్చారు.
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఎస్సారెస్పీ ఆయకట్టు రైతుల పంటలు కాపాడేందుకు వెంటనే ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి మంగళవారం ఎస్సారెస్పీ ఎస్�