కేసీఆర్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన పథకాలను యథావిధిగా కొనసాగించాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన బాల్కొండ నియోజకవర్గంలో పర్యటించారు.
మండల కేంద్రం లో మంగళవారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో ప్రొటోకాల్ ఉల్లంఘన చోటుచేసుకోగా.. బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. దీంతో అధికారులు వెంటనే ఎమ్మెల్యే ఫ్లెక్సీ ఏర్పాటు చేయించి సభను కొనసాగించా
గత ప్రభుత్వం ప్రారంభించిన పథకాలను ఆపడం సరికాదని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. తాను చేసిన అభివృద్ధిని గుర్తించి మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజలకు మ రింత బాధ్యతగా సేవలందిస్తాన�
భారీ వర్షాలతో కల్వర్టులు, బ్రిడ్జిలు తెగి గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయి ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితులు ఉండేవి. గత ఏడాది వరకు ప్రతి వానాకాలంలో జరిగే తంతు ఇదే. కానీ ఈ సంవత్సరం భారీ వర్షాలు కురిసినా అల�
ప్రజల కోసం.. ప్రజల మధ్యనే ఉండి పని చేసే నాయకుడికి ప్రజలు పట్టం కట్టారు. ఏ పనైనా అంకిత భావంతో చేస్తే అద్భుత ఆదరణ లభిస్తుందనడానికి నిదర్శనం బాల్కొండ ప్రజలు వేముల ప్రశాంత్ రెడ్డికి అందించిన హ్యాట్రిక్ విజ�
ఉమ్మడి రాష్ట్రంలో బాల్కొండ నియోజక వర్గ రైతాంగం అనేక కరెంటు తిప్పలను ఎదుర్కొన్నది. ఎస్సారెస్పీ నాన్ కమాండ్ ఏరియాలో సాగు నీటికి బోరు బావులే ఆధారం కాగా ఈ ప్రాంతానికి తొమ్మిదేండ్ల క్రితం కరెంటు కొరత తీవ్�