ఎల్బీనగర్ నియోజకవర్గం అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని వనస్థలిపురం మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్రెడ్డి అన్నారు. మెట్రోను హయత్నగర్ వరకు విస్తరణ ప్రకటన చేసినందున హర్షం వ్యక్
ప్రమాదవశాత్తు బుధవారం నిర్మాణంలో ఫ్లైఓవర్ స్లాబ్ కూలిపోయింది. తొమ్మిది మంది కూలీలకు స్వల్పంగా గాయాలయ్యాయి. బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి ఆరోగ్యం �
శ్రీకాంతాచారి పేరును ఎల్బీనగర్ రింగ్రోడ్డు చౌరస్తాకు నామకరణం చేయడం ద్వారా తన కొడుకు త్యాగానికి గుర్తింపు దక్కిందని అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ అన్నారు.
కార్యకర్తల భుజస్కందాలపైనే పార్టీ పురోగతి దిశగా సాగుతుందని.. నియోజకవర్గంలో అలాంటి కార్యకర్తలే తన బలం.. బలగమని ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. పార్టీ కార్యకర్తలను కండ్లలో పెట్టుకుని చూసుకుంటున్నట్లు స�
యోజకవర్గం పరిధిలో భూ రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన జీవో నం.118లో కొన్ని సవరణలు చేయాలని రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్మిట్టల్ను ఎంఆర్డీసీఎల్ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిర
ఎల్బీనగర్లోని సరూర్నగర్ ఇండోర్స్టేడియంలో నిర్వహించిన మెగా జాబ్మేళాకు అనూహ్య స్పందన లభించింది. ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఆధ్వర్యంలో
సరూర్నగర్ స్టేడియంలో ఫిబ్రవరి 11న నిర్వహించే మెగా జాబ్మేళా కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.