Mla Sudhir reddy | ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను పరిష్కరించడానికి కృషి చేస్తామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి (Mla Sudhir reddy) అన్నారు.
ఎల్బీనగర్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీ గౌడ్, బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డిపై 420 కేసులు నమోదయ్యాయని, వారికి ఓటేస్తే ఆగమవుతామని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి స
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఎల్బీనగర్లో కాంగ్రెస్, బీజేపీలు తర్జన భర్జన పడుతున్నాయి. దీంతో ఆ పార్టీల క్యాడర్ బీఆర్ఎస్లోకి వస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడ్డాం ఎమ్మెల్యే అభ్యర్థినంటూ ని�
MLA Sudhir Reddy | ఎల్బీ నగర్ నియోజకవర్గం పరిధిలోని శివారు ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఇంటికీ మంచినీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎంఆర్డీసీఎల్ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.
ఏండ్లుగా అస్తవ్యస్తంగా ఉన్న నాలాలతో నగరంలో చిన్నపాటి వర్షం కురిసినా.. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యేవి. ఇండ్లలోకి వరద నీరు ముంచెత్తేది. ఇక భారీ వర్షాలు పడ్డాయంటే.. ప్రజల బాధలు వర్ణనాతీతంగా ఉండేవి. వరద
నగరాన్ని వాన వీడడం లేదు. భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ నగరవాసులు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అధికార యంత్రాంగం కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తున్నది. ప్రాణ నష్టం జరుగకుండా, ఎలాంటి విపత్కర పర�
ఒకవైపు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నప్పటికీ ప్రజా జీవితానికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జీహెచ్ఎంసీ అధికారులు సహాయకచర్యలు చేపట్టారు. వరదముంపు ప్రాంతాలను ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీ�
ఎడతెరిపి లేకుండా ముసురుతో పాటు మధ్య మధ్య కురుస్తున్న మోస్తారు నుంచి భారీ వర్షంతో ఎల్బీనగర్ నియోజకవర్గం తడిసి ముద్దయింది. కాలనీలు, బస్తీలు జలమయమయ్యాయి. వర్షంనీటిలో అక్కడక్కడా లోతట్టు ప్రాంతాల్లో నీరు �
Yadadri temple | ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి దర్శించుకున్నారు. సోమవారం యాదాద్రికి చేరుకున్న ఎమ్మెల్యే మొదటగా స్వయంభూలను దర్శించుకుని ప్రత్య
మలిదశ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తన వంతు కృషి చేసిన ఉద్యమకారుడు కుకునూరు వెంకట్రెడ్డి అని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.