ప్రకృతిలో అత్యంత విలువైనది రక్తమని, అలాంటి దాన్ని దానంచేసేది మన జీవితంలోనే గొప్ప కార్యమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.
ప్రజాస్వామికంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేసేందుకే బీజేపీ శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నదా? అని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ప్రశ్నించారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కబోమని చెప్�
చంపాపేట, ఏప్రెల్15 : ఆలయ పాలక మండలి ధర్మకర్తలు ఆలయ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. చంపాపేట డివిజన్ పరిధి కర్మన్ఘాట్ ధ్యానాంజనేయ స్వామి ఆలయ ధ�
ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి | చంపాపేట డివిజన్ పరిధిలో నిధుల లేమితో నిలిచిపోయిన పలు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు అయ్యాయని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు.
ఎమ్మెల్యే సుధీర్రెడ్డి | ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు క్వాలిఫైడ్ టీచర్లతో విద్యాభోధనలు చేస్తూ నాణ్యమైన విద్యను ప్రభుత్వం అందిస్తుందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ర�
ఎమ్మెల్యే సుధీర్రెడ్డి | మౌలిక పెట్టుబడులు, వైద్య రంగానికి హైదరాబాద్ స్వర్గధామంగా మారిందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎమ్మార్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.
ఎమ్మెల్యే సుధీర్రెడ్డి | శివారు కాలనీల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తూ ప్రజలకు పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు.
ఎమ్మెల్యే సుధీర్రెడ్డి | నియోజకవర్గంలోని ఆయా డివిజన్ల కాలనీల్లో ప్రణాళికబద్ధంగా అభివృద్ధి పనులు చేపడతామని ఎంఆర్డీసీ చైర్మర్, ఎల్బీనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు.
ఎమ్మెల్యే సుధీర్రెడ్డి | పారిశుధ్య కార్మికులకు జోనల్ కమిషనర్ ఉపేందర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సుధీర్రెడ్డి రక్షణ దుస్తువులు, కిట్లను పంపిణీ చేశారు.