తెలంగాణ రాష్ట్రంలోనే తండాలకు నవశకం మొదలైందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే తండాల్లో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని స్పష్టం చేశారు. దశాబ్ది వేడుకల్లో భాగంగా �
వైద్యరంగంలో సీఎం కేసీఆర్ నూతన ఒరవడి సృష్టిస్తున్నారని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియానాయక్ పేర్కొన్నారు. పల్లె దవాఖానల ఏర్పాటుతో గ్రామాల్లోనూ నాణ్యమైన సర్కారు వైద్యం అందుతోందని అన్నారు.
అభివృద్ధి.. సంక్షేమం జోడెడ్లలా తెలంగాణ పాలన సాగుతున్నది. డైనమిక్ నేతగా సీఎం కేసీఆర్ ప్రజలకు జనరంజక పాలన అందిస్తున్నారు. పేద, వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి చేయూతనందిస్తున్నారు. కుల వృత్తిదారులకు ప్రోత�
గత ప్రభుత్వాల హయాంలో ఏళ్ల తరబడి భూ సమస్యలు పరిష్కారం కాక రైతులు సతమతమయ్యారు. రైతుల కష్టాలను తెలుసుకున్న సీఎం కేసీఆర్ వజ్రాయుధం వంటి ధరణి పోర్టల్ను తీసుకొచ్చి పారదర్శకతకు పెద్దపీట వేశారు.
సింగరేణి సంస్థను ప్రైవేటీకరిస్తే ఊరుకోబోమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. అమ్మలాంటి సింగరేణిని కాపాడుకున్న గొప్పతనం ముఖ్యమంత్రి కేసీఆర్దేనని అన్నారు. లాభాల్లో కార్మికులకు �
రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సంక్షేమ పథకాలకు రూపకల్పన చేసి అమలు చేస్తున్నారని, రాష్ట్రంలో ప్రగతి, పథకాలపై దేశ, విదేశాల నుంచి ప్రశంసలు అందు�
గోవులు దైవంతో సమానమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గ రైతుల సహకారంతో సేకరించిన రూ.15 లక్షల విలువైన 150 ట్రాక్టర్ల వరిగడ్డిని బుధవారం ఖమ్మం నగరంలో రాజ్యసభ
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను సత్తుపల్లి నియోజకవర్గంలో వైభవంగా నిర్వహించాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సూచించారు. సత్తుపల్లిలో జరిగే వేడుకలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్ష�
దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. హైదరాబాద్లోని ఫిల్మ్నగర్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఎన్టీఆర్ విగ్రహా�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలపై ఉందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకూ సంక�
కర్ణాటక సాధారణ ఎన్నికల్లో బీజేపీకి పరాజయం తప్పదని భావించిన అమిత్ షా అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్
మండల కేంద్రంలో సోమవారం నిర్వహించే బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి బీఆర్ఎస్ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని సమ్మేళనాన్ని విజయంతం చేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు.
డబ్బు, అహంకారంతో రాజకీయాలు చేయలేరని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. తండ్రి లాంటి ముఖ్యమంత్రి కేసీఆర్ను విమర్శించే అర్హత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి లేదని స్పష్టం చేశారు. సీఎ