కేంద్రం ఎఫ్సీఐని నిర్వీర్యం చేస్తున్నదని, రాష్ట్రంలో రైతులెవరూ అధైర్యపడాల్సిన పని లేదని, పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం �
నవభారత వైతాళికుడు.. విశ్వమానవుడు.. సామాజిక సమతా స్ఫూర్తి.. సమున్నత విజ్ఞాన మూర్తి.. బడుగుల దీప్తి.. అణగారిన వర్గాల ఆశాజ్యోతి.. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాల్లో విజయం సాధించి సీఎం కేసీఆర్కు కానుకగా అందిస్తామని ఎంపీలు నామా నాగేశ్వరరావు, బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే సండ్ర వెంక
మాజీ ఎంపీ పొంగులేటి చాలెంజ్కు తాము సిద్ధమని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు స్పష్టం చేశారు. ఎవరి బలం ఏమిటో ఎన్నికల్లో తేల్చుకుందామని సవాల్ విసిరారు.
‘కార్యకర్తలు, నాయకులను ఆప్యాయంగా పలకరించాలి.. క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను తెలుసుకుని అక్కడికక్కడే పరిష్కరించాలి.. పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం చేయాలి.. వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచే
అకాల వర్షాలు అతలాకుతలం చేశాయి. అన్నదాతలను నట్టేట ముంచాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత నెలలో కురిసిన అకాల వర్షానికి జిల్లావ్యాప్తంగా 30వేల ఎకరాల్లో సాగు చేస్తున్న మొక్కజొన్న, వరి పంటలు దెబ్బతిన్నాయి.
తెలంగాణలో కేసీఆరే మళ్లీ సీఎం అవుతారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. అభివృద్ధికి చిరునామాగా రాష్ర్టాన్ని తీర్చిదిద్దారని అన్నారు. సత్తుపల్లి, వేంసూరు మండలాల్లో శుక్రవారం పర్య�
వంట గ్యాస్ సిలిండర్ ధర పెంపుపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కారు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా శుక్రవారం బీఆర్ఎ
సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధికి రూ.54 కోట్ల డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ (డీఎంఎఫ్టీ) నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు.