ఖమ్మం జిల్లాలో జాతీయ రహదారులకు సంబంధించిన పలు సమస్యలపై బీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వర్రావు, బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మంగళవారం ఢిల్లీలో కేంద్�
కార్యకర్తలకు అండగా ఉండి వారి కుటుంబాలకు భరోసా కల్పించే పార్టీ బీఆర్ఎస్ అని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మండల పరిధిలోని కాకర్లపల్లి గ్రామానికి చెందిన హెచ్చు వెంకటేశ్వరరావు ఇటీవల ప్రమాదవశాత్�
కంటి వెలుగు కార్యక్రమం మహాఅద్భుతమని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరుచుకోవాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. రామచంద్రరావుబంజరులో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన అధికారులతో కలిసి సోమవారం పరిశీ
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు దీటుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నా�
రజకుల అవసరాల నిమిత్తం వేంసూరు రోడ్లో రూ.1.50 కోట్లతో మోడ్రన్ దోబీఘాట్, ఫంక్షన్హాల్ నిర్మించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు మంజూరు చేశారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు.
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుపతిలోని శ్రీవెంకటేశ్వరస్వామి వారిని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆదివారం సతీసమేతంగా దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
రాష్ట్రంలో క్రైస్తవుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. దేశంలోకెల్లా అన్ని మతాలనూ సమానంగా గౌరవిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కి�