రైతుల శ్రేయస్సే ధ్యేయంగా ప్రభుత్వం వారికి అవసరమైన అన్ని సౌకర్యాల కల్పనలో ముందుందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం అన్నారు.
మండలంలోని చిన్నకోరుకొండి గ్రామంలో లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య శనివారం పంపిణీ చేశారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకం ప్రతి ఆడబిడ్డకూ శ్రీరామరక్ష అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాలు తల్లిదండ్రులకు భా
గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్ని వేళలా వైద్యసేవలందించేందుకే సీఎం కేసీఆర్ పల్లె దవాఖానలను అందుబాటులోకి తెచ్చారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు.