సత్తుపల్లి ప్రాంత క్రీడాకారుల కల నేటితో నెరవేరనున్నదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శుక్రవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ హామీలకు బడ్జెట్టే సరిపోదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. మరి ప్రభుత్వాన్ని ఎలా నడుపుతారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. తొమ్మిదేళ్లలో రాష్ర్టాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని స్పష్టం చ
55 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్, పదేళ్లుగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వాలు తెలంగాణ రాష్ర్టానికి ద్రోహం చేశాయని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.
ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా రూపొందించిన సీతారామ ప్రాజెక్టు ద్వారా త్వరలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు గోదావరి జలాలను అందిస్తాం.. కాలువల తవ్వకం కోసం బుగ్గపాడు, రుద్
ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో నియోజకవర్గాన్ని అభివృద్ధి, సంక్షేమంలో నెంబర్వన్గా నిలపడమే తన ధ్యేయం. ప్రతి రంగంలో అభివృద్ధి చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేశా’ అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంక�
సాంకేతిక విద్యను తామున్న ప్రాంతంలోనే చదవాలనే విద్యార్థుల కల నెరవేరింది. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న సత్తుపల్లి నియోజకవర్గానికి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కృషితో పాలిటెక్నిక్ కళాశాలను మంజూ�
త్తుపల్లి ప్రాంతంలో ప్రజాప్రయోజనాలు, భవిష్యత్ అవసరాల కోసం శనివారం ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సమక్షంలో జిల్లా అటవీశాఖ అధికారి సిద్ధార్ధ విక్రమ్సింగ్, కల్లూరు ఆర్డీవో అశోక చక్రవర్తి, సింగరేణి పీవో వ
వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ చాలంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర నేతృత్వంలో అమ్మపాలె
ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే బీఆర్ఎస్ పార్టీ కావాలా... మూడు గంటల విద్యుత్ ఇచ్చే కాంగ్రెస్ పార్టీ కావాలా ఆలోచించుకో రైతన్నా... అని వినూత్న రీతిలో ముద్రించిన పోస్టర్లను సత్తుపల్లి ఎమ్మెల్యే సండ
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సత్తుపల్లి గ్రామపంచాయతీ.. నగర పంచాయతీగా పదోన్నతి పొందింది. ఆ తర్వాత మున్సిపాలిటీగా అప్గ్రేడ్ అయ్యింది. అయితే గతంలో ఉన్న ఇరుగు గదుల్లోనే అధికారులు, సిబ్బంది పాలనను నెట్టు�
ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ వర్ధంతిని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం నిర్వహించారు. ఖమ్మంలోని ధంసలాపురం సర్కిల్లో జయశంకర్ సార్ విగ్రహానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, కలెక్ట