ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ వర్ధంతిని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం నిర్వహించారు. ఖమ్మంలోని ధంసలాపురం సర్కిల్లో జయశంకర్ సార్ విగ్రహానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, కలెక్టర్ వీపీ గౌతమ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెనుబల్లిలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పూలమాల వేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు క్యాంపు కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి విప్ రేగా కాంతారావు పూలమాల వేసి నివాళి అర్పించారు.
-నమస్తే నెట్వర్క్
ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ వర్ధంతిని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం ఘనంగా నిర్వహించారు. ఖమ్మంలోని దంసలాపురం సర్కిల్లో జయశంకర్ విగ్రహానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, కలెక్టర్ వీపీ గౌతమ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. పెనుబల్లిలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు క్యాంపు కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి విప్ రేగా కాంతారావు పూలమాల వేసి నివాళులర్పించారు. -నమస్తే నెట్వర్క్