నవంబర్ 1న కల్లూరులో జరిగే బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సన్నాహక సమావేశంలో ఆయన మ�
రాష్ట్రంలో అన్నివర్గాల అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, వాటిని కొనసాగించాలంటే సీఎంకే కేసీఆర్కే సాధ్యమవుతుందని, వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ బీఆర్ఎస్ను భారీ మెజా�
తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి గిరిజనులకు భరోసా కల్పించడంతో పాటు వారి ఆర్థికాభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలుపెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.
’60 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏమీ చేయలేదు.. కేవలం తొమ్మిదిన్నరేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది.. కాబట్టి ఓటు అడిగ
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఆయన కుంచపర్తి, బీరాపల్లి, గూడూరు, కల్లూరుగూడెం దూళ్లకొత్తూరు, రాయుడుపాలెం గ్రామాల్లో విస్�
ఏళ్ల పాటు కేంద్ర, రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆరు స్కీంల పేరుతో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం మండలంలోని కేశవాపురంలో సీసీరోడ్లు, గ్ర�
అంగన్వాడీలు, ఆశా కార్యకర్తల కుటుంబాల్లో వెలుగులు నింపింది సీఎం కేసీఆరేనని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ఇతర రాష్ర్టాల కంటే అధికంగా వేతనాలు అందిస్తూ గౌరవిస్తున్న ఘనత బీఆర్ఎస్�
దళితబంధు పథకం భవిష్యత్లో అందరి బంధువు అవుతుందని, గృహలక్ష్మి పథకంతో సొంతింటి కల నెరవేర్చి పేద మహిళలను గృహలక్ష్మిగా మార్చిన గొప్ప నేత సీఎం కేసీఆర్ అని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. బు�
గోదావరి జలాలతో ఉమ్మ డి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ సీతారామ ప్రాజెక్టును నిర్మిస్తున్నారని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు.
రాష్ట్రంలో పదకొండుసార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పశువుల కొట్టాలకు బిల్లులు మంజూరు చేసి.. దళారుల చేతుల్లో వేల కోట్ల రూపాయలను పెట్టి ప్రజలను మోసం చేసిన ఘనత ఆ పార్టీదని సత్తుపల్లి ఎమ్మెల్యే స�
ముఖ్యమంత్రి కేసీఆర్కు దళితులు జేజేలు పలికారు. సత్తుపల్లి నియోజకవర్గం, బోనకల్లు మండలంలోని దళితులందరికీ దళితబంధు పథకం వర్తింపచేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం పట్ల ఆదివారం ఊరూరా సంబురాలు అం
సత్తుపల్లి నియోజకవర్గం తొమ్మిదేళ్లలో ఎంతో అభివృద్ధి చెందిందని, సీఎం కేసీఆర్ సహకారంతోనే ఇది సాధ్యమైందని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శనివారం సత్తుపల్లికి రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖా మ�