సీఎం కేసీఆర్ సహకారం వల్లనే ఖమ్మం నియోజకవర్గం ఇంతలా అభివృద్ధి చెందిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, బీఆర్ఎస్ ఖమ్మం నియోజకవర్గ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఈ అభివృద్ధి మరింతగా కొనసాగాలంట
శాసనసభ అభ్యర్థుల నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈ నెల 3వ తేదీన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ షురూ కాగా.. బీఆర్ఎస్, వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఖమ్మంలో
‘ఖమ్మం, కొత్తగూడెంలో ఈ నెల 5వ తేదీన నిర్వహించనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం. ఉమ్మడి జిల్లా పరిధిలోని పదికి పది స్థానాల్లో విజయం సాధించే విధంగా పార్టీ ప్రణాళికలు �
మాజీ తుమ్మల నాగేశ్వరరావు రాజకీయాల్లో చూపించే రంగులు అన్నీ ఇన్నీ కావని, ఆయనకంటే ఊసరవెల్లే నయమని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ఫైర్ అయ్యారు. ఖమ్మం నగరంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం నిర్వహ�
వచ్చే సాధారణ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న పువ్వాడ అజయ్కుమార్ గెలుపును కాంక్షిస్తూ నవంబర్ 5వ తేదీన ఖమ్మం నగరంలో సీఎం కేసీఆర్ నిర్వహించే ప్రజా ఆశీ�
సీఎం కేసీఆర్, రాష్ట్ర మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ అండదండలతో ఖమ్మం నగరాన్ని అన్నిరంగాల్లో ముందంజలో నిలిపామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.
Minister Puvvada | సీఎం కేసీఆర్, రాష్ట్ర మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ సహాయ, సహకారాలతో ఖమ్మం నగరాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశామనిరవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్(Minister Puvvada Ajaykumar) అన్నారు. గురువారం ఆయన ఖమ్మం నగర
కర్నూల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్రస్వామి సన్నిధిలోని మూల బృందావనానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రత్యేక పూజలు చేశారు.
జిల్లాలో అర్హులైన లబ్ధిదారుల గడప గడపకూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి ఇంటికీ ఏదో ఒక సంక్షేమ పథకం అందుతున్నాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేరొన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి దేశ ప్రజలు సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.
ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ గురువారం జిల్లాకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో జి�
బీఆర్ఎస్కు దూరంగా ఉంటూ జూలైలో తన ప్రధాన అనుచరులతో కలిసి మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నేత, టీపీసీసీ ప్రచార విభాగ కో-కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి విదితమే.
సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. ప్రజల సంక్షేమ పట్ల చిత్తశుద్ధి, గుండెల్లో ధైర్యం కలిగి ఉన్న ఏకైక సీఎం.. ఆయనేనని అన్నారు.
ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తామని సీఎం కేసీఆర్ నిర్ణయించడంతో హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగుల సంబురాలు అంబరాన్నంటాయి. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటాలకు క�