రైతులకు ఇబ్బందులు రాకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధికారులకు సూచించారు. పుష్కలమైన నీటి వనరులు, ఉచిత్ విద్యుత్ వల్ల ఖమ్మం జిల్లాలో అంచనాలకు మించి వర�
గోళ్లపాడు కాలువ ఆధునీకరణతో త్రీటౌన్కు మహర్దశ పట్టిందని రాష్ట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతోనే ఇది సాధ్యమైందని అన్నారు.
కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం నగరం, రఘునాథపాలెం మండలంలో శుక్రవారం మంత్రి విస్తృత పర్యటన చేశారు.
తిలకించడానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారు మెచ్చేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సూచించారు. గతంలో కరోనా, గోదావరి వరదలు, సీఎం పర్యటన, రాష్ట్రపతి పర్�
పుష్కలమైన వనరులు, పంట ఉత్పత్తులతో దేశానికి ఉపాధి కేంద్రంగా తెలంగాణ ఆవిర్భవించిందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు.
విద్యార్థులే దేశానికి ఆశాకిరణాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. బుధవారం భద్రగిరికి విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్కుమార్, సత్యవతి రాథోడ్, ఎంపీలు, ఎమ్మెల్యే�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు సీఎం కేసీఆర్ నడుం బిగించారు. దేశ ప్రయోజనాలు కాపాడడంతోపాటు భావితరాలకు బంగారు భవిష్యత్ని అందించేందుకు �
Minister Niranjan Reddy | ఉత్తరాదిలో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పడిపోతుంటే.. తెలంగాణలో మాత్రం రాకెట్ వేగంతో పెరుగుతున్నాయని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. ఖమ్మం నియోజక వర్గం జింకల
తొమ్మిది రోజుల పాటు భక్తుల పూజలు అందుకున్న గణనాథుడు ఆదివారం గంగమ్మ ఒడికి చేరనున్నాడు. గత నెల 31న భాద్రపద శుద్ధ చవితి రోజు ప్రారంభమైన ఉత్సవాలు నిమజ్జన మహోత్సవంతో ముగుస్తాయి. సకల దేవతాగణాలకు అధిపతి అయిన గణన
గడిచిన ఎనిమిదేళ్లలో టీఆర్ఎస్ సర్కారు చేసిన అభివృద్ధి ప్రగతి నివేదికను గడపగడపకూ తీసుకెళ్లాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వంలోనే రఘునాథపాలెం మండలం స