భద్రాచలం వద్ద గోదారమ్మ శాంతించింది. మూడు రోజులుగా ఉగ్రరూపం దాల్చిన వరద ఆదివారం నుంచి క్రమేపీ తగ్గుతూ 50 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. సోమవారం ఉదయం నాటికి మొదటి ప్రమ�
వరద గోదావరి శాంతించింది. ఎగువన వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నెమ్మదించింది. భద్రాచలం వద్ద గురువారం సాయంత్రం 44.60 అడుగులకు చేరుకున్న నీటిమట్టం శుక్రవారం రాత్రి 10 గంటల వరకు 40.6 అడుగులకు తగ్గింది.
రైతులకు ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు దారుణమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు.
Puvvada ajay kumar | దేశంలో ఎక్కడా లేని విధంగా.. ఏకకాలంలో దశాబ్దాల కల నెరవేరేలా 4.60 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు పంపిణీ చేసి.. తెలంగాణలోని 1.50 లక్షల కుటుం బాలకు సీఎం కేసీఆర్ ‘పోడు’ బాంధవుడు అయ్యార ని రవాణా మంత్రి పువ్వాడ అజ�
పోరాడి సాధించుకున్న తెలంగాణను సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో తీర్చిదిద్ది దేశంలోనే అగ్రగామిగా నిలిపారని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ హ్యాట్రిక్ సాధించి మూడోసారి సీఎం కావడం ఖాయమని రాష్ట్ర రవాణా శాఖ మంత్ర�
ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ వర్ధంతిని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బుధవారం నిర్వహించారు. ఖమ్మంలోని ధంసలాపురం సర్కిల్లో జయశంకర్ సార్ విగ్రహానికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, కలెక్ట
ఆధ్యాత్మిక దినోత్సవ వేళ భక్తిభావం వెల్లివిరిసింది. సర్వమతాలు రాష్ట్ర ప్రజల శ్రేయస్సును ఆకాంక్షించాయి. భగవంతుడి ఆశీర్వచనాలు అందజేశాయి. తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుల్లో భాగంగా బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప�
తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టి.. ఊరూరా నర్సరీలను ఏర్పాటు చేసి పూలు, పండ్లు, నీడనిచ్చే మొక్కలను పెంచుతున్నది. విడతలవారీగా హారితహారం కార్యక్రమంలో జిల్లా యంత్రాంగంతో మ
‘ఉమ్మడి పాలనలో ఖమ్మం ప్రభుత్వాసుపత్రి ఓ మురికి కూపం.. మానవ వ్యర్థాలు, బయో వ్యర్థాలతో కంపు కొట్టేది.. పేరుకే ఆసుపత్రిలో 250 బెడ్లు.. కానీ అవి రోగులకు సరిపోయేవి కాదు.. ఒక్కో మంచంపై ఇద్దరు, ముగ్గురిని పడుకోబెట్టి
Minister Puvvada | తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రాన్ని ఏలిన కాంగ్రెస్ పాలనలో దళారులదే హవా కొనసాగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ (Minister Puvvada) ఆరోపించారు.
సాగునీటి రంగంలో సీఎం కేసీఆర్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు జేకే కాలనీ సింగరేణి గ్రౌండ్లో ఎమ్మెల్యే హరిప్రియ�
జూన్ 2 నుంచి 21 వరకు జిల్లాలో నిర్వహించే దశాబ్ది ఉత్సవాల్లో తెలంగాణ ప్రగతి ప్రతిబింబించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై కలెక్
అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిన విషయంలో రైతులెవరూ ఆందోళన చెందొద్దని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ధైర్యం చెప్పారు. తడిసిన ధాన్యం మొత్తాన్నీ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు