ఖమ్మం, భద్రాద్రి జిల్లాలకు కొత్తగా నియమితులైన కలెక్టర్లు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న కలెక్టర్లు, ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం శనివారం బదిలీ చేసిన విషయం విదితమే.
రాష్ట్రంలో మరోసారి బదిలీల ప్రహసనం మొదలయ్యింది. ఒక అధికారి జిల్లాకు వచ్చి కుదురుకోవడమే ఆలస్యం.. బదిలీ అవుతున్నారన్న విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా మరోసారి స్థానచలనం కల్పించడం గమనార్హం.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లతోపాటు పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ను బదిలీ చేసి.. ఆయన స్థానం
జిల్లాలోని వివిధ ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలో చేపట్టిన రైల్వే, జాతీయ రహదారులు, నీటిప�
తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ నిర్మాణం కోసం విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సర్కారు బడులలో ఇంగ్లిష్ మీడియాన్ని కూడా �
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మంలో 75.28 శాతం, భద్రాద్రిలో 74.95 శాతం హాజరు నమోదైంది. ఖమ్మం జిల్లాలో మొత్త 52 పర
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని సమా�
ఈవీఎంలకు భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ అధికారులకు సూచించారు. లోక్సభ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాలను కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎ�
కౌంటింగ్ కేంద్రంలో లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు పకడ్బందీగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. మండలంలోని శ్రీ�
ఖమ్మం మండలంలోని పొన్నెకల్ శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఖమ్మం లోక్సభ సాధారణ ఎన్నికల కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం సాయంత్రం ఖమ్మం పార్లమెంట్ ఆర్వో, కలెక్టర్ వీపీ గౌతమ�
తెలంగాణ రాష్ట్రంలో ప్రగతి పరుగులు పెడుతోందని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో అద్భుత అభివృద్ధిని సాధించిందని అన్నారు. ఖమ్మం జిల్లా కూడా గతానికి భిన్నం�
రాష్ట్ర అవతరణ వేడుకలకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 2024, జూన్ 2 నాటికి పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు నిర్వహించేందుకు అధికార