ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, వయసురీత్యా ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ పోలింగ్ కేంద్రానికి రాలేని వారి కోసం ‘హోం ఓటింగ్' కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను శుక్రవారం నుంచి ఈ నెల 8వ తేదీ వరకు చేపడుతున్నట్లు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరం�
పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సిబ్బంది రెండో దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు ఖమ్మం కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి వీపీ గౌతమ్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియ�
పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు పక్కా ఏర్పాట్లు చేయాలని, ఎక్కడా సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని ఎన్నికల సాధారణ పరిశీలకులు డాక్టర్ సంజయ్ జి.కోల్టే, చరణ్జిత్ సింగ్ అధికారులకు సూచించారు.
ఖమ్మం లోక్సభ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు బుధవారం జిల్లా కేంద్రంలో నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన మూడు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. కలెక్టరేట్లో రి�
స్వేచ్ఛ, న్యాయబద్ధంగా పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించేందుకు అన్నిరకాల చర్యలు చేపడుతున్నట్లు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. మంగళవారం ఎన్నికల సమన్వయం �
ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో నాలుగో రోజు సోమవారం నాడు 11 నామినేషన్లు స్వీకరించినట్లు రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర�
అసెంబ్లీ సెగ్మెంట్లలోని స్ట్రాంగ్ రూములకు ఈవీఎం యంత్రాలను తరలిస్తున్నట్లు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లపై ఐడీవోసీలో�
ఖమ్మం లోక్సభ స్థానానికి రెండో రోజు శుక్రవారం మరో నామినేషన్ దాఖలైంది. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో మొదటి రోజు గురువారం ఆదార్ పార్టీ నుంచి కుక్కల నాగయ్య అనే అభ్యర్థి ఒక నామినేషన్ దాఖలు చేయగా..
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు వేసిన నాటి నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు వారు పెడుతున్న ఖర్చుల వివరాలను ఎన్నికల వ్యయ పరిశీలన బృందా లు కచ్చితంగా నమోదు చేయాలని ఖమ్మం లోకసభ నియోజక�
ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో తొలి రోజు గురువారం ఒక నామినేషన్ దాఖలైంది. ఆదార్ పార్టీ తరఫున కుక్కల నాగయ్య అనే అభ్యర్థి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసినట్లు ఖమ్మం లోక్సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కల
ఎన్నికల వ్యయ పరిశీలనను సంబంధిత అధికారులు పారదర్శకంగా చేపట్టాలని ఖమ్మం పార్లమెంటు ఎన్నికల వ్యయ పరిశీలకులు అరుణ్ ప్రసాద్ కృష్ణస్వామి, శంకర నంద్ మిశ్రాలు సూచించారు. ఖమ్మం ఐడీవోసీకి గురువారం చేరుకున్న
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 18వ తేదీ గురువారం నుంచి నామినేషన్ల స్వీకరణకు ఐడీవోసీలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు.