ఇప్పటికే లోక్సభ ఎన్నికల హడావుడి కొనసాగుతుండగా నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికకు నగారా మోగింది. ఇక్కడ ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యేగా గ
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్ల పాలనలో దేవాలయాలకు మహర్దశ పట్టిందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని నాగపురిలో బొడ్రాయి ప్�
భువనగిరి లోక్సభ నియోజకవర్గానికి భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి క్యామ మల్లేశ్ 3 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ హనుమంతు
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను చిత్తుగా ఓడించి బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి మారెపల్లి సుధీర్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. �
‘నా రాజకీయ జీవితంలో కడియం శ్రీహరి వంటి పెద్ద మోసకారిని చూడలేదు, నాలుగు సార్లు ఓడిపోయిన శ్రీహరి, ఒక్కసారి ఓడిన నన్ను విమర్శించేందుకు సిగ్గుండాలి. పార్టీ పేరు మీద, కార్యకర్తల కష్టం వల్ల గెలిచిన నువ్వు దమ్మ�
లోక్సభ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా బీఆర్ఎస్ ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేసింది. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పట్టున్న వరంగల్ లోక్సభ సెగ్మెంట్లో విజయం కోసం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నది. ప్రచార ప�
ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. మార్కెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై రైతుల కష్టాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదు.
బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూడండి.. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి గత ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పనులు పరిశీలించండి.. అమలుకాని హామీలతో ప్రజల ను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రె స్�
ధాన్యం ధరను తగ్గించారని ఆరోపిస్తూ బుధవారం సాయంత్రం రైతులు జనగామ మార్కెట్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. మార్కెట్ కార్యదర్శి, ఇతర అధికారులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తతకు దారితీసింది.
పచ్చి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను ఇంకా మభ్యపెడుతున్న అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వ నిజస్వరూపాన్ని ప్రజల్లో చర్చకు పెట్టి ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతలను నిలదీయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా �
రైతుల కోసం బీఆర్ఎస్ నేతలు కదంతొక్కారు. పంటలకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్ ఇవ్వడంతో పాటు ఎండిపోయిన పంటలకు రూ.25వేల నష్టపరిహారం చెల్లించాలనే డిమాండ్తో రైతులకు మద్దతుగా శనివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా �
ఎండిన పంటలకు ఎకరానికి రూ.25 వేల నష్టపరిహారం ఇవ్వాలని, ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ధాన్యానికి రూ.500 బోన స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు జనగామ కలెక్టర్కు షేక్ రిజ�